గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీ మధ్య సయోధ్య బెడిసికొట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ మాట ఇచ్చి తప్పారనేది పసుపు దండు వాదన. అలా క్రమక్రమంగా కమలం - సైకిల్ సవారీ బ్రేకులు తెగిపోయాయి. ఒకనాడు బీజేపీని అంటిపెట్టుకుని తిరిగిన టీడీపీ.. ప్రస్తుతం ఆ పార్టీని శత్రువులా పరిగణిస్తోంది. ఆ క్రమంలో మోడీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GhT9Q1
ప్రధాని మోడీ సౌత్ ఇండియా టూర్.. గుంటూరు పర్యటన గరం గరం.. బీజేపీ vs టీడీపీ
Related Posts:
అచ్చెన్నాయుడికి ఏసీబీ కోర్టులో చుక్కెదురు: బెయిల్ పిటిషన్ కొట్టివేసిన న్యాయస్థానంఏసీబీ కోర్టులో మాజీమంత్రి అచ్చెన్నాయుడుకి చుక్కెదురైంది. బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు కొట్టివేసింది. గత ప్రభుత్వ హయాంలో టెలీ హెల్త్ సర్వీసె… Read More
కేంద్రం కుట్ర... నష్టపోనున్న ప్రజలు... గతంలోనే మోదీకి కేసీఆర్ లేఖ...కేంద్రం తీసుకురాబోతున్న విద్యుత్ సవరణ చట్ట బిల్లుతో రాష్ట్రాల హక్కుకు తీవ్ర భంగం కలుగుతుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాష్ట్రాల హక్కులను ప్రై… Read More
పవన్ నుంచి ఊహించని రియాక్షన్.... ప్రత్యర్థులు సైతం జగన్కు ఫిదా...40 ఏళ్ల రాజకీయ చరిత్ర... స్థిరమైన ఓటు బ్యాంకు కలిగిన టీడీపీని పట్టుమని పదేళ్ల వయసు కూడా లేని వైసీపీతో జగన్మోహన్ రెడ్డి నిలువునా కూల్చేశాడు. 151 అసెంబ్… Read More
29 మంది మృతి: రైలు-మినీ బస్సు ఢీ, మృతుల్లో మెజార్టీ పాకిస్తానీ సిక్కులే..పాకిస్తాన్ పంజాబ్లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. కరాచీ నుంచి లాహోర్ వెళ్తున్న షా హుస్సేన్ ఎక్స్ ప్రెస్ రైలు ఫరూదాబాద్ వద్ద మినీ బస్సును ఢీ కొంది. … Read More
కరోనా విలయం: కిమ్ దేశంలో ప్రశాంతం.. మహమ్మారిపై ఉత్తర కొరియా ఘనవిజయం.. స్కూళ్లు రీఓపెన్..ప్రపంచమంతటా వ్యాప్తి చెంది ఆరు నెలలు గడుస్తున్నా.. కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. రాబోయే రెండు నెలల్లో పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య మ… Read More
0 comments:
Post a Comment