అమరావతి/గుంటూరు: ప్రధాని నరేంద్ర మోడీ రాకను నిరసిస్తూ టీడీపీ, లెఫ్ట్ పార్టీ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. గో బ్యాక్ మోడీ అంటూ కుండలు బద్దలు కొట్టి ఆందోళనలు చేపట్టారు. పలుచోట్ల ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఏపీకి ద్రోహం చేసిన మోడీ గో బ్యాక్ అని ఫ్లెక్సీలు, ప్లకార్డులు ప్రదర్శించారు. నల్ల జెండాలు, టైర్లు తగులబెట్టి టీడీపీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I5F9KU
2 కుండలు పగులగొట్టి... జగన్ ఎక్కడ దాక్కున్నావ్: బాబు ఆగ్రహం, మోడీ సభకు వైసీపీ సహకారం
Related Posts:
అమెరికాలో తగ్గిన సగటు ఆయుర్ధాయం... రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత భారీ స్థాయిలో ఇదే తొలిసారి...అమెరికాలో సగటు మనిషి ఆయుర్దాయం 2020లో ఏడాదిన్నర మేర తగ్గినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) వెల్లడించింది. కరోనా వైరసే దీనికి… Read More
టీఆర్ఎస్లో చేరిన కౌశిక్ రెడ్డికి గట్టి షాక్... రూ.5.6లక్షలు జరిమానా విధించిన జీహెచ్ఎంసీ...టీఆర్ఎస్లో చేరిన పాడి కౌశిక్ రెడ్డికి జీహెచ్ఎంసీ అధికారులు షాకిచ్చారు. టీఆర్ఎస్లో చేరిక వేళ హైదరాబాద్లో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్న … Read More
DiasporaDiplomacy : ప్రముఖ ఇండియన్ అమెరికన్లతో చెన్నై యూఎస్ కాన్సులేట్ కొత్త కార్యక్రమం...చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ జనరల్ ఈ నెల 28వ తేదీ నుంచి #DiasporaDiplomacy సిరీస్ను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఆయా రంగాల్లో ప్రముఖులైన ఇండియన్ అమె… Read More
పోడు యాత్రకు సిద్ధమవుతున్న వైఎస్ షర్మిల... ఈ నెల 22న ములుగు జిల్లాలో...వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈనెల 22న ములుగు జిల్లాలో పర్యటించనున్నారు.గిరిజనుల పోడు సమస్య పరిష్కారానికి జిల్లా నుంచి పోడు యాత్రకు ఆమె శ్ర… Read More
Strange Creature in Nellore : నెల్లూరు జిల్లాలో వింత జీవి కలకలం... భోజనం ప్లేట్లో ప్రత్యక్షం...ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఓ వింత జీవి ప్రత్యక్షమైంది. పడమటి నాయుడుపల్లిలోని ఓ ఇంట్లో దారపు పోగు లాంటి ఓ అరుదైన జీవి కనిపించింది.ఇది ఎక్కడి న… Read More
0 comments:
Post a Comment