Sunday, February 17, 2019

కేంద్రం చిటికేస్తే చాలు..స‌రిహ‌ద్దుల్లో స‌త్తా చాటిన వైమానిక ద‌ళం

న్యూఢిల్లీః జ‌మ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురాలో చోటు చేసుకున్న ఉగ్ర‌వాదుల దాడి త‌రువాత స‌రిహ‌ద్దుల్లో క్ర‌మంగా యుద్ధ మేఘాలు అల‌ముకుంటున్నాయి. పాకిస్తాన్ పెంచి పోషిస్తోన్న జైషె మహ‌మ్మ‌ద్ ఉగ్ర‌వాదులే ఈ దాడికి కార‌ణ‌మ‌ని, ఆ దేశంపై మ‌రోసారి యుద్ధానికి దిగాల‌ని అంటూ దేశ ప్ర‌జ‌లు నిన‌దిస్తున్న వేళ‌.. స‌రిహ‌ద్దుల్లో యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంటోంది. మ‌న‌దేశ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TU5nBt

Related Posts:

0 comments:

Post a Comment