సియోల్ : రెండురోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి సౌత్ కొరియా ప్రభుత్వం సియోల్ శాంతి పురస్కారం అందజేసింది. 2018వ సంవత్సరానికి గాను మోడీకి ఈ పురస్కారం వరించింది. శాంతి పురస్కారం కోసం ప్రపంచవ్యాప్తంగా 1300 మంది నామినేట్ కాగా ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XhWowc
శాంతి ప్రదాత: మోడీని వరించిన సియోల్ శాంతి పురస్కారం..దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాని
Related Posts:
ఆక్సిజన్ కొరత: ‘దిల్లీలోని ఆరు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అయిపోయింది.. మిగతాచోట్లా మరికొన్ని గంటలే వస్తుంది’దేశ రాజధాని దిల్లీలోని ఆరు ఆసుపత్రులలో ఆక్సిజన్ నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. మిగతా ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ మరికొద్ది గంటల వరకు మాత్రమే సరిపోతుందని … Read More
కోవిడ్ ఎఫెక్ట్ : ఏపీలో బ్యాంకుల కొత్త టైమింగ్స్ ఇవే- ఇవాళ్టి నుంచి మే 15 వరకూఏపీలో నానాటికీ పెరిగిపోతున్న కోవిడ్ కేసుల ప్రభావం అన్ని రంగాలపైనా పడుతోంది. కోవిడ్ కేసుల వ్యాప్తిని తగ్గించేందుకు ఇప్పటికే పలు పట్టణాలు,, నగరాల్లో వ్… Read More
కేటీఆర్ కు కరోనా పాజిటివ్ .. స్వయంగా వెల్లడించిన తెలంగాణా మంత్రితెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు , ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారు. మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా స్వయంగా ఆ… Read More
ఇంకా ఆగని తిరుపతి రచ్చ-ఎన్ఐఏ దర్యాప్తు కోరిన రఘురామ- సైబర్ క్రైమ్ కౌంటర్తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ పూర్తయి ఆరు రోజులు గడుస్తున్నా ఇంకా దాని ప్రకంపనలు మాత్రం ఆగడం లేదు. ఉప ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న పలు పరిణామాలపై అధికా… Read More
కోవిడ్ పై అంతా గందరగోళం: రంగంలోకి సుప్రీంకోర్టు: కేసులన్నీ అక్కడికే బదిలీ..!కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర హైకోర్టులు ఇప్పటికే ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే … Read More
0 comments:
Post a Comment