సంగారెడ్డి/ హైదరాబాద్ : రైతు కోసం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నా అవి క్షేత్ర స్థాయిలో అమలవుతున్నాయా అన్నదే సందేహంగా మారింది. పంట పండించడానికి పెట్టుబడి సాయం కింది నేరుగా రైతు ఎకౌంట్ లోకి నగదు వేస్తున్నప్పటికి పంట నష్టం పేరుతో రైతుల ఆత్మహత్యల పరంపరకు మాత్రం బ్రేకులు పడడం లేదు. కొన్ని గ్రామాల్లో వ్యవసాయాన్ని వదిలేసి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MXIHOl
హోటల్లో టేబుల్స్ తుడుస్తున్న ఓ అన్నదాత..! ఆదుకోని రైతు బంధు..!!
Related Posts:
రాజస్తాన్ సంక్షోభం... ఎట్టకేలకు కాంగ్రెస్కు గవర్నర్ సానుకూల కబురు... కండిషన్స్ అప్లై...రాజస్తాన్ రాజకీయ సంక్షోభానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో అర్థం కావట్లేదు. అసెంబ్లీ ఏర్పాటుకు గవర్నర్ నుంచి ఆమోదం లభించకపోవడం,ఎమ్మెల్యేలపై అనర్హత వేట… Read More
ఏపీలో కరోనా విలయం: లక్ష దాటింది - ఒకేరోజు 49 మంది బలి - కొత్తగా 6 వేల కేసులు - తూర్పులో టెర్రర్..కరోనా మహమ్మారి విషయంలో దేశంలోనే మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ పైపైకి పోతున్నది. రాష్ట్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన గణాంకాల ప్రక… Read More
ఏది నిజం... సోను సూద్ ట్రాక్టర్ కొనిచ్చిన వ్యవహారంలో మరో ట్విస్ట్... రాజకీయ రంగు...చిత్తూరు జిల్లా మదనపల్లెకి చెందిన నాగేశ్వరరావు అనే రైతుకు నటుడు సోను సూద్ ట్రాక్టర్ కొనిచ్చిన వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. వ్… Read More
అమానుషం : వైద్యురాలిపై ఉమ్మేసిన కరోనా పేషెంట్లు... నీకూ కరోనా అంటిస్తామంటూ...త్రిపురలో దారుణం జరిగింది. కరోనా సోకిన కొంతమంది పేషెంట్లను ఆస్పత్రిలో చేర్పించేందుకు తీసుకెళ్లిన ఓ మహిళా వైద్యురాలిపై అక్కడి కరోనా పేషెంట్లు ఉమ్మి వేశ… Read More
కరోనాపై ప్రధాని మోదీ కీలక సందేశం - ప్రతి భారతీయుణ్ని కాపాడటమే మిషన్ - 3హైటెక్ ల్యాబ్స్..కరోనా మహమ్మారి విషయంలో ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్ మెరుగైన స్థితిలో ఉందని, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యపడిందని ప… Read More
0 comments:
Post a Comment