ఢిల్లీ: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అమెరికా నుంచి తిరిగి వచ్చారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లిన జైట్లీ భారత్కు తిరిగి వచ్చారు. అమెరికాలో ఆయన దాదాపు నెలరోజుల పాటు చికిత్స పొందారు. తన తొడభాగంలో టిష్యూ కేన్సర్ రావడంతో చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్లారు. ఇదిలా ఉంటే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Dqw6yN
అమెరికా నుంచి భారత్కు జైట్లీ.. సొంతింటికి రావడం సంతోషంగా ఉందన్న కేంద్రమంత్రి
Related Posts:
ఆ బ్రిడ్జికి కసబ్ పేరు ..? ఎందుకొచ్చిందంటే ..?ముంబై : ముంబైలో ఎప్పుడూ రద్దీగా ఉండే బ్రిడ్జీ కూలి, ఆరుగురు మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ బ్రిడ్జికి ఉగ్రవాది అజ్మల్ కసబ్ బ్రిడ్జ్ అని పేరు ఉంది… Read More
రేపటి నుంచే పదో తరగతి పరీక్షలు..! ఏర్పాట్లలో మునిగిన ఎస్ఎస్సీ బోర్ట్..!!హైదరాబాద్ : పరీక్షల కాలం వచ్చేసింది. నిన్నటి వరకు జాలీగా ఎంజాయ్ చేసిన విద్యార్థినీ విద్యార్థుల ముఖాల్లో టెన్షన్ కనపడే తరుణం ఆసన్నమైంది. … Read More
వివేకాది సహజ మరణం కాదా: రక్తపు మడుగులో మృతదేహం: పోలీసులకు ఫిర్యాదు..!వైయస్ వివేకానందరెడ్డి మృతి పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివేకా తొలుత గుండెపోటు తో మరణించారని భావించారు. అఇయతే, ఆయన తల పై గాయం ఉండటం..బా… Read More
ఎక్కడంటే అక్కడ 'అది' చెప్తే ఊరుకుంటారా..? కొన్ని దేశాల్లో తాట తీస్తారు మరి..!!అరక్ సిటీ/ హైదరాబాద్ : డార్లింగ్... ఐ లవ్ యూ..! బంగారం.. మనం పెళ్లి చేసుకుందాం..! అని ప్రేయసికి చెప్పేటప్పుడు వెనక ముందు చూసుకోవాలి మరి. మన దే… Read More
ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వ అవకాశం వస్తే.. మేమెందుకు వద్దంటాం: నాటి ప్రధాని నెహ్రూన్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మనదేశానికి శాశ్వత సభ్యత్వం రాకుండా తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ అడ్డుపడ్డారని అంటూ బీజేపీ నాయకులు చే… Read More
0 comments:
Post a Comment