షిల్లాంగ్ : మమతా సర్కార్ కేంద్రం ప్రభుత్వం మధ్య యుద్ధం జరిగిన కొద్దిరోజులకే సీబీఐ రంగంలోకి దిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్కుమార్ను సీబీఐ విచారణ చేపట్టింది. శారదా చిట్ఫండ్ స్కామ్లో నాడు సిట్ అధికారిగా ఉన్న రాజీవ్ కుమార్ ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు యత్నించారన్న ఆరోపణలపై ఆయన్ను విచారణ చేస్తోంది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MVtoWn
శారదా చిట్ ఫండ్ స్కామ్లో సీబీఐ ముందుకు రాజీవ్ కుమార్
Related Posts:
కశ్మీర్ పై సుప్రీంలో నేడు విచారణ.. ఉత్కంఠగా చూస్తున్న ప్రపంచ దేశాలుశ్రీనగర్ : కశ్మీర్ లో యుద్ధవాతావరణం ఏర్పడింది. ఆర్టికల్ 35A ఉత్కంఠ రేపుతోంది. సుప్రీంకోర్టులో సోమవారం నాడు విచారణ జరగనున్న నేపథ్యంలో ప్రపంచ దృష్టి ఇటు… Read More
మేడారం మినీ జాతర ముగిసినా ... భక్త జన సంద్రంగా మేడారంమేడారం మినీ జాతర ముగిసింది. అయినప్పటికీ భక్త జన ప్రవాహం మాత్రం కొనసాగుతూనే ఉంది. మేడారం జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి రెండు లక్షలకు ప… Read More
పాక్ ఒక అణుబాంబు వేస్తే భారత్ 20 అణుబాంబులతో దాడి చేస్తుంది: ముషారఫ్ ఆసక్తికర వ్యాఖ్యలుయూఏఈ: పుల్వామా దాడుల తర్వాద దాయది దేశం పాకిస్తాన్పై భారత్తో పాటు పలు ప్రపంచదేశాలు కూడా కన్నెర్ర చేశాయి. దాడుల తర్వాత తొలిసారిగా పాక్ మాజీ అధ్యక్షుడు… Read More
2019 ప్రతిష్టాత్మక ఆస్కార్ విజేతలు ఎవరంటేప్రతిష్టాత్మక 91వ అకాడమీ అవార్డుల (ఆస్కార్ అవార్డులు) ప్రదానోత్సవ కార్యక్రమానికి డాల్బీ థియేటర్ వేదిక అయ్యింది . 2019 సంవత్సరానికి గాను 91వ ఆస్కార్ అక… Read More
ఏపీలో పట్టబద్రుల, ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడిపి దూరం..! కారణం అదేనా..?అమరావతి/ హైదరాబాద్ : ఎన్నికలంటే సమరోత్సాహంతో పాల్గొనే తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికలకు మాత్రం దూరంగా ఉండాలనుకుంటుందోది. మార్చిలో జరగబోయే టీచర్… Read More
0 comments:
Post a Comment