ప్రధాని మోదీ గుంటూరు పర్యటన పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిరసన లకు పిలుపునిచ్చారు. వామపక్ష నేతలు నిరసనలు కొనసాగిస్తున్నారు. పలు చోట్ల మోదీకి ఏపిలోకి ఎంట్రీ లేదంటూ హోర్డింగ్లు ఏర్పాటు చేసారు. దీని పై బిజెపి నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. మోదీ పర్యటనను అడ్డుకుంటే తగి న మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నారు..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SLBYMR
మోదీని అడ్డుకుంటే తగిన మూల్యం తప్పదు : ప్రధాని నిజాలు చెబుతారనే : బిజెపి నేతలు..!
Related Posts:
రామతీర్ధంలో రాజకీయ రచ్చ ..పోటాపోటీగా చంద్రబాబు, విజయసాయి పర్యటన , టీడీపీ నేతల అరెస్ట్.. ఉద్రిక్తతఏపీ రాజకీయాలు ఇప్పుడు రామతీర్థం రామాలయం చుట్టూ తిరుగుతున్నాయి. ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థంలో కోదండరాముడి విగ్రహం ధ్వంసం అయిన ఆలయాన్ని సందర… Read More
సీజేకు జగన్ లేఖపై భారీ ట్విస్టులు-జవాబుదారీకే అఫిడవిట్ - రుజువు కాకుంటే చర్యలేనా ?ఏపీలో తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఏపీ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులతో కలిసి కుట్ర పన్నుతున్నారంటూ గతంల… Read More
కరోనా కొత్త వైరస్ భయాలు- బ్రిటన్ ప్రయాణికులకు కొత్త మార్గదదర్శకాలు- ఇవి తప్పనిసరిదేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుందని భావిస్తున్న తరుణంలో బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా కొత్త రకం వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు కేంద… Read More
కడప జిల్లాలో టిడిపి నేత హత్యతో రాజకీయ రణం...ప్రొద్దుటూరు నుండి లోకేష్ పోటీ చెయ్యాలని ఎమ్మెల్యే రాచమల్లు సవాల్కడప జిల్లాలో టిడిపి నేత సుబ్బయ్య హత్యతో రాజకీయ రణం మొదలైంది . ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది బంగారు రెడ్డి టీడీపీ నేత… Read More
షాకింగ్: సౌరవ్ గంగూలీకి గుండెపోటు? -కోల్కతా ఆస్పత్రిలో చేరిక -అభిమానుల్లో కలకలంభారత క్రికెట్ మాజీ స్టార్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరారు. శనివారం ఉదయం వ్యాయామం… Read More
0 comments:
Post a Comment