Monday, February 25, 2019

ఏకగ్రీవం వెనుక .. సభలో గుట్టువిప్పిన భట్టి

హైదరాబాద్ : డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతర పార్టీలు అభ్యర్థులు నిలుపకపోవడంతో ఆయన ఎన్నిక ప్రక్రియ యునానిమస్ అయ్యింది. దీనికి సంబంధించిన గుట్టును సభలో విప్పారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GH9Uo5

Related Posts:

0 comments:

Post a Comment