ఏపికి ప్రత్యేక హోదా అమలు డిమాండ్ చేస్తూ ఏపి బంద్ ప్రారంభమైంది. కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టే రోజున కేంద్ర తీరుకు నిరసనగా ఢిల్లీకి సెగలు తాకేలా ఏపి బంద్ నిర్వహించాలని ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు ఉద్యోగ - ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. వైసిపి..జనసేన..బిజెపి దూరంగా ఉండాలని నిర్ణయించాయి. హోదా కోసం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CXD5yL
Friday, February 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment