ఏపికి ప్రత్యేక హోదా అమలు డిమాండ్ చేస్తూ ఏపి బంద్ ప్రారంభమైంది. కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టే రోజున కేంద్ర తీరుకు నిరసనగా ఢిల్లీకి సెగలు తాకేలా ఏపి బంద్ నిర్వహించాలని ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు ఉద్యోగ - ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. వైసిపి..జనసేన..బిజెపి దూరంగా ఉండాలని నిర్ణయించాయి. హోదా కోసం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CXD5yL
ఏపి బంద్ : వైసిపి..జనసేన దూరం, ఉద్యోగ-ప్రజా సంఘాల మద్దతు: హోదా కోసమే..!
Related Posts:
సుబ్రమణ్యస్వామి సంచలనం : 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు గుడ్ బై చెప్పాలని కామెంట్ ...న్యూఢిల్లీ : స్వపక్షంలో విపక్షంలా మెలిగే బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యాంకుల విలీనం, స్ధూల దేశీయోత్పత్తి తగ్గిన తర్వా… Read More
కృష్ణా , గోదావరుల అనుసంధానం .. టీఆర్ఎస్ , వైసీపీ సొంత వ్యవహారం కాదన్న సీపీఐఏపిలో వైసిపి పాలనపై సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని విషయంలో సందిగ్ధత నెలకొని నేపథ్యంలో వైయస్ జగన్ దీనిపై… Read More
బ్యాంకుల విలీన ప్రక్రియకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన ఉద్యోగులుబ్యాంకుల విలీన ప్రక్రియ ఉద్యోగుల్లో ఆందోళనను కల్గిస్తోంది. కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్ బ్యాంకుల విలీనం పై చేసిన ప్రకటన నేపథ్యంలోనే విలీన ప్రక్రియ… Read More
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) తగ్గిందంటే ఎవరిపై అధిక ప్రభావం చూపుతుంది..?న్యూఢిల్లీ: ఓ వైపు దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునే దిశగా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆర్బీఐ స్థూల దేశీయ ఉత్పత్తి 5శాతానికి పడిపోయిందని … Read More
చంద్రయాన్-2 థీమ్ : అదిరిపోయిన లాల్బాగ్చా గణేశ్ ప్రతిమ ...ముంబై : మిగిలింది మరికొన్ని గంటలే.. సోమవారం ఉదయమే గణేశ్ మహారాజ్ భక్తుల చేత పూజలు అందుకోనున్నారు. ఇందుకోసం ఇప్పటికే గల్లీలో గణనాథుడి కోసం మండపాలు ఏర్పా… Read More
0 comments:
Post a Comment