ఢిల్లీ: భారత్ పాక్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. బుధవారం భారత గగనతలంలోకి వచ్చిన పాక్ యుద్ధ విమానాలు భారత్కు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చామని పాక్ చెబుతోంది. అదే సమయంలో భారత్ కూడా పాక్ యుద్ధ విమానాన్ని కూల్చినట్లు చెబుతోంది. ఇక విషయం సీరియస్గా మారుతుండటంతో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం భధ్రతపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VpAHZm
భారత్ పాక్ల మధ్య యుద్ధ మేఘాలు: ఒకటై పోరాడతాం..ఒకటై గెలుస్తామన్న ప్రధాని మోడీ
Related Posts:
ఒడిశాలో ప్రధాని మోడీ.. ఫొని ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే..భువనేశ్వర్ : ఫొని తుఫాను కారణంగా అతలాకుతలమైన ఒడిశాలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన కొనసాగుతోంది. తొలుత సీఎంతో సమావేశమైన ప్రధాని అనంతరం ఏరియల్ సర్వే ద్వార… Read More
పేట్రేగిన ఉగ్రవాదులు: పోలింగ్ కేంద్రంపై గ్రనేడ్ల దాడిశ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. అయిదో విడత పోలింగ్ సందర్భంగా బీభత్సం సృష్టించారు. పుల్వామా జిల్లాలోని రోహ్మూ పోలిం… Read More
మంత్రుల అధికారాల్లో కేటీఆర్ జోక్యం..! అసంతృప్తిలో పలువురు మంత్రులు..!!హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంలో కల్వకుంట్ల తారకరామారావు ప్రమేయం రోజురోజుకూ పెరిగిపోతుందనే చర్చ జరుగుతోంది. పదవులు నిర్వహిస్తున్న మంత్రలు నామమాత్రంగానే… Read More
తెలంగాణ బిడ్డల ఎవరెస్ట్ యాత్ర.. గిరిజన యువతులకు గోల్డెన్ ఛాన్స్ఆదిలాబాద్ : సాహసం వారికి వెన్నతో పెట్టిన విద్య. బాలికలే కదా మీకెందుకు సాహసాలంటూ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పలేదు. సాహసాలు చేస్తామంటే సహకారం అందించారు. అ… Read More
మీడియాది అసత్య ప్రచారం .. విద్యార్థుల ఆత్మహత్యలకు ఇంటర్ ఫలితాలు కారణం కాదన్న ఇంటర్ బోర్డు కార్యదర్శితెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై విపక్షాలు నిరసన తెలియజేస్తున్నాయి. ఇంటర్ ఫలితాలు రేపిన మంటలు … Read More
0 comments:
Post a Comment