ఢిల్లీ: భారత్ పాక్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. బుధవారం భారత గగనతలంలోకి వచ్చిన పాక్ యుద్ధ విమానాలు భారత్కు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చామని పాక్ చెబుతోంది. అదే సమయంలో భారత్ కూడా పాక్ యుద్ధ విమానాన్ని కూల్చినట్లు చెబుతోంది. ఇక విషయం సీరియస్గా మారుతుండటంతో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం భధ్రతపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VpAHZm
Thursday, February 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment