కర్ణాటక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్త చర్చకు కారణం అవుతున్నాయి. పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేసిన దాడులతో దేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి పాజిటివ్ వచ్చిందన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందని కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 28 స్థానాల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EEERXX
Thursday, February 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment