తిరుపతి/హైదరాబాద్ : ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ మరో సారి ఏపి లో పర్యటించబోతున్నారు. రాహుల్గాంధీ శుక్రవారం తిరుపతిలో నిర్వహించనున్న ‘ఏపీ ప్రత్యేక హోదా భరోసా బస్సుయాత్ర' బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని గత ఎన్నికల్లో తిరుపతిలోని తారకరామ మైదానం వేదికగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SiVyf4
నేడు ఏపి కి రాహుల్..! హోదా పట్ల భరోసా ఇవ్వనున్న కాంగ్రెస్ చీఫ్..!!
Related Posts:
టీఎస్ఆర్టీసీ సమ్మె, మూసివేయడానికి ఆర్టీసీ ప్రభుత్వ జాగీరు కాదు : అశ్వధ్దామ రెడ్డిఆర్టీసీ సంస్థపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను జేఏసీ కన్వినర్ అశ్వథ్దామ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆర్టీసీ ప్రభుత్వ జాగీరు కాదని ఆయన అన్నారు. ఆర్టీసీకి… Read More
మహారాష్ట్ర ఎన్నికల్లో రికార్డు.. ఆరుసార్లు విజేతగా నిలిచిన సీనియర్ నేతమహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ రికార్డు విజయాన్ని నమోదు చేశారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఆరోసారి గెలిచి శాసనసభలోకి అడుగుపెట్టనున్నారు. బా… Read More
టీఎస్ఆర్టీసీ సమ్మె, ఆర్టీసీ కార్మికులు, అధికారులు మంచోళ్లు : సీఎం కేసీఆర్ఆర్టీసీ కార్మికులు, అందులో పని చేసే అధికారులు అందరు మంచోల్లేనని , సీఎం కేసీర్ కితాబు ఇచ్చారు. అధికారులతోపాటు కార్మికుల కష్టానికి అనేక అవార్డులు కూడ వచ… Read More
కర్తాపూర్కు లైన్ క్లియర్: భక్తులు తమతో ఇవి మాత్రమే తీసుకెళ్లొచ్చు..!కర్తాపూర్ కారిడార్పై భారత్ పాకిస్తాన్లు సంతకాలు పూర్తి చేశాయి.భారత్లోని సిక్కు భక్తులు కర్తాపూర్లోని పవిత్రమైన దర్బార్ ఆలయంను సందర్శించేందుకు ఈ సం… Read More
జగన్ ఇప్పట్నుంచే ఓట్ల రాజకీయం చేస్తున్నారు .. ఎలాగో చెప్పిన సుజనా చౌదరిబీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చెప్పిన తప్పుడు లెక్కలే వైసీపీ ప్రభుత్వం కూడా చ… Read More
0 comments:
Post a Comment