పుల్వామాలోని అవంతిపురాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. జమ్మూకశ్మీర్ చరిత్రలోనే భద్రతా బలగాలపై ఇలాంటి పెద్ద దాడి జరగడం తొలిసారి. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీపై 2001లో జరిగిన దాడులతో ఈ దాడులను పోల్చుతున్నారు. నాడు కూడా ఓ ఉగ్రవాది దాడులకు పాల్పడేందుకు కారునే వినియోగించాడు. గురువారం జరిగిన దాడిలో కూడా ఉగ్రవాది కారునే దాడులకు ఉపయోగించి దారుణానికి ఒడిగట్టాడు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V1EGet
మోడీ ముందు రెండే మార్గాలు: ఉగ్రదాడులను ఎలా తిప్పి కొడుతారు..?
Related Posts:
విచారణ చేస్తున్నాం .. 9మంది వలస కార్మికుల మరణాలు విషాదకరం : మంత్రి ఎర్రబెల్లివరంగల్ నగర శివారు గొర్రెకుంట బావిలో శవాలుగా తేలిన 9 మంది వలస కార్మికుల మృతి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టామని, అసలు విషయం ఏమిటో తెలిశాక చర్య… Read More
కూతురు గెలుపు కోసం ప్రజాస్వామ్యం ఖూనీ.. కేసీఆర్పై నిప్పులు చెరిగిన రేవంత్..నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కూతురు గెలుపు కోసం సీఎం కేస… Read More
మెక్సికో పశ్చిమాన పసిఫిక్లో 6.1 తీవ్రతతో భూకంపంమెక్సికో సిటీ: మెక్సికోకు పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రంలో బలమైన భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. శుక్రవారం తెల్లవారుజామున 3.… Read More
Oxford Corona Vaccine: కీలక ముందడుగు, రెండో దశకు సిద్ధంలండన్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్కు వ్యాక్సిన్ అభివృద్ధి దిశగా మరో అడుగుపడింది. ఆక్సఫర్డ్ తయారు చేస్తున్న ChAdOx1 nCov-19 టీకా రెండో దశలో భ… Read More
ఆ విషయంలో మోదీ ఎందుకు వెనక్కి తగ్గినట్టు.. ఇప్పటికైనా చేస్తారా.. సాధ్యమేనా...?కరోనా లాక్ డౌన్ కారణంగా కుదేలైన ఆర్థిక రంగాన్ని చక్కదిద్దేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. … Read More
0 comments:
Post a Comment