నంద్యాలః తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల ఖరారు ఊపందుకుంది. కడప, రాజంపేట, విజయవాడ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే పలువురు నాయకుల అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. తాజాగా కర్నూలు జిల్లాలోని అసెంబ్లీ స్థానాలపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు చేశారు. ఈ సందర్భంగా కొన్నిచోట్ల పాత ముఖాలు, మరికొన్ని స్థానాల్లో కొత్త పేర్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U5j9BA
మాజీ అదనపు ఎస్పీకి టీడీపీ నంద్యాల లోక్ సభ టికెట్? నయీంతో లింకులు ఉన్నాయా?
Related Posts:
పారిశ్రామిక రంగాన్ని ఆదుకునే సంచలన నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్ .. ఏం చేశారంటేకరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో తీవ్ర సంక్షోభంలో ఉన్న పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక తాజాగా ప్రధానికి … Read More
పాకిస్థాన్ స్పీకర్ను వదలని రక్కసి, అసద్ ఖైజర్కు కరోనా పాజిటివ్, రెండో పొలిటీషియన్...ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. దాయాది పాకిస్థాన్లో కూడా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతోంది. రాజకీయ నేతలను కూడా వైరస్ వదలడం లేదు. ఇద… Read More
హోంగార్డు టు డీజీపీ: పోలీసుల హెల్త్ ప్రొఫైల్పై ఫోకస్, ఆరోగ్యం ఆధారంగా డ్యూటీ, 25 వేల మంది...కరోనా వైరస్ విస్తరిస్తోన్న నుంచి తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లో ఉంది. దాదాపు 40 రోజుల నుంచి వైద్య సిబ్బంది, పారిశుద్ద్య సిబ్బంది పనిచేస్తూనే ఉన్న… Read More
కేంద్రం గుడ్న్యూస్: వారిని సొంతూళ్లకు తరలించేందుకు ప్రత్యేక రైళ్లకు అనుమతి..గైడ్ లైన్స్ జారీ..!న్యూఢిల్లీ: కరోనావైరస్ దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్లో ఉన్న పరిస్థితుల్లో ఎక్కడి వారు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల… Read More
ఆ రెండు ప్రాంతల్లో పెరుగుతున్న కరోనా..! కారణం తెలియక తల పట్టుకుంటున్న పాక్..!!ఇస్లామాబాద్/హైదరాబాద్ : ప్రపంచదేశాలను కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. దాదాపు 120 దేశాల్లో కరోనా వివస్తరించి విలయతాండవం చేస్తోంది. లాక్ డౌన్ ఆక్షల పేరుతో … Read More
0 comments:
Post a Comment