హ్యూమన్స్ ఆఫ్ బాంబేకు ఇచ్చిన మూడవ దఫా ఇంటర్వ్యూలో మోడీ యోగా పై మాట్లాడారు. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలని పిలుపునిచ్చారు. ధ్యానంతో అనేక లాభాలున్నాయని మోడీ ఈ సందర్భంగా తెలిపారు. యోగాతో ఆరోగ్యలాభాలతో పాటు మానసిక వికాసం అలబడుతుందని చెప్పారు. హిమాలయాల నుంచి తిరిగి వచ్చిన ప్రధాని మోడీ...వెంటనే ప్రజా సేవకు అంకితమయ్యారు. అహ్మదాబాద్కు వెళ్లి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ByhIUQ
Tuesday, February 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment