ప్రకాశం జిల్లాలో మరో కీలక నేత టిడిపిని వీడుతున్నారా..ఇదే చర్చ ఇప్పుడు టిడిపిలో కలకలం సృష్టిస్తోంది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టిడిపిని కాదని వైసిపి లో చేరారు. ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చినా ఆమంచి ససేమిరా అన్నారు. ఇదే సమయంలో మాజీ ఎంపి, ప్రస్తుత ఎమ్మల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన వర్గీయులతో ప్రత్యేకంగా సమావేశం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UYe9hZ
Friday, February 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment