ఢిల్లీ: భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అక్కడి సరిహద్దుల్లో నివసిస్తున్న సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సరిహద్దులో నివసిస్తున్న ప్రజలపై పలు ఆంక్షలు విధించడంతో వారికి ఏమి చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. సాధారణ రోజుల్లో ఇరుదేశాల నుంచి చిరు వ్యాపారులు సరిహద్దులు దాటి తమ వ్యాపారాలు నిర్వహించుకుని తిరిగి తమదేశాలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EBH1aG
నో ఎఫెక్ట్ : ఢిల్లీ-లాహోర్ల మధ్య యథాతథంగా నడుస్తున్న బస్సు సర్వీసులు
Related Posts:
కోలుకున్నాక మళ్లీ కరోనా రాదని చెప్పలేం -బాంబుపేల్చిన ప్రపంచ ఆరోగ్య సంస్ధప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి, అందుకు గల కారణాలు, కోలుకున్న రోగుల పరిస్ధితి వంటి అంశాలపై ఎప్పటికప్పుడు పరిశోధనాత్మకంగా ఫలితాలు వెలువరిస్తున్న … Read More
లాక్ డౌన్ ఎఫెక్ట్ .. కొనసాగుతున్న సూపర్ మార్కెట్ల సీజ్ ... రీజన్ ఇదేకరోనా లాక్ డౌన్ సూపర్ మార్కెట్ ల యజమానులకు తిప్పలు తెచ్చి పెట్టింది. సూపర్ మార్కెట్ లకు జనాలు గుంపులుగా వస్తున్న వేళ వారిని కట్టడి చేసి సామాజిక దూరం ప… Read More
సందు చూసి చిందేస్తామంటే కుదరదు.. మటన్ అధిక ధరలకు అమ్మితే కఠిన శిక్షలే.. జీహెచ్ఎంసీ హెచ్చరిక..హైదరాబాద్ : లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో నిత్యావసర సరుకులు, ప్రజా సౌకర్యాలు, సౌలభ్యత, కల్తీ, బ్లాక్ మార్కెట్ తదితర అంశాలపై నగర పాలక సంస్థ దృష్టి కేంద్రీ… Read More
ఈ విద్యా సంవత్సరం సెప్టెంబర్ నుంచేనా?: యూజీసీ కమిటీలు కీలక సూచనలివేన్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతపడిన విషయం తెలిసిందే. అంతేగాక, విద్యార్థులకు నిర్వహించాల్సిన … Read More
ఓ పత్రిక ఓనర్ని శపించావు.. మరి ఒవైసీ వ్యాఖ్యల పట్ల ఏమంటావ్..? కేసీఆర్ ను ప్రశ్నించిన రాములమ్మ..!హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారి ప్రజల ప్రాణాలను హరించకముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అందుబాటులో … Read More
0 comments:
Post a Comment