పూణే: పశ్చిమ బెంగాల్లో తలపెట్టిన రథయాత్ర కేవలం మమతా సర్కారు నుంచి ఆదేశాలు రావడంతోనే రద్దయ్యిదని... అక్కడేదో మతకల్లోలాలు జరుగుతాయని కాదని మండిపడ్డారు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ధ్వజమెత్తారు. మహారాష్ట్ర పూణేలో ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన మమత సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఓ జాతీయ ఛానెల్ ప్రచురించిన స్టింగ్ ఆపరేషన్ ప్రకారం బెంగాల్లో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DpqkgU
ఆమె ఆదేశాల మేరకే రథయాత్ర అడ్డుకున్నారు: నిప్పులు చెరిగిన అమిత్ షా
Related Posts:
ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన గవర్నర్దారుణ అత్యాచారం, హత్యకు గురైన ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ పరామర్శించారు.. మధ్యహ్నాం మూడున్నర గంటలకు గవర్నర్ ప్రియాంక ఇంటికి… Read More
ప్రియాంక రెడ్డి హత్య : పోలీస్స్టేషన్కు జిల్లా జడ్జ్... నిందితులకు 14 రోజుల రిమాండ్...ప్రియాంక రెడ్డి నిందితులను పోలీసులు మేజీస్ట్రేట్ ముందు హజరుపరిచారు. షాద్నగర్ పోలీసు స్టేషన్ ముందు పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తుండడంతో మేజిస్ట్రేట… Read More
వీడియో వైరల్: ఆర్మీ క్యాంటీన్లో అనుకోని అతిథి.. గజగజ వణికిన సిబ్బందిబెంగాల్ : బెంగాల్లో ఓ ఆర్మీ క్యాంటీన్లోకి అనుకోని అతిథి ఒకరు వచ్చారు. ఆకలైందో ఏమో ఏదో తినేందుకు వచ్చారు. అయితే ఆ అతిథిని చూడగానే లోపల ఉన్న మిగతావారు… Read More
పరిచయమైన 24 గంటల్లో యువతి వలలో ఎమ్మెల్యే, ఆ పనైపోయింది, సెక్స్ వీడియోలతో ఫినిష్ !బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే హనీట్రాప్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. యువతి పరిచయం అయిన 24 గంటల్లో ఆ ఎమ్మెల్యే వలలో పడిపోయాడని, ఆ పని కోసం రాసలీ… Read More
Priyanka Reddy murder: నిర్భయ తర్వాత శంషాబాద్ ఘటనే: చట్టాల మార్పుపై కిషన్ రెడ్డిహైదరాబాద్: ఇంత దారుణానికి ఒడిగట్టడం సమాజానికి సవాల్ అని కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సామూహిక అత్యాచారం, హత్యకు గురైన ప్రియాంక రెడ్డి కుటుంబస… Read More
0 comments:
Post a Comment