గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రధాని నరేంద్ర మోడీ గుంటూరు సభలో దుమ్మెత్తిపోశారు. తాను మోడీ కంటే సీనియర్ను అని చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. దీనిపై గట్టి కౌంటర్ ఇచ్చారు. దేశ అభివృద్ధిని దెబ్బతీసిన వారే అవాస్తవాలు ప్రచారాలు చేస్తున్నారని, చంద్రబాబు కూడా ఏపీ వికాసాన్ని మరిచి మోడీ వ్యతిరేక ప్రచారంలో భాగస్వామి అయ్యారన్నారు. నరేంద్ర మోడీ గుంటూరు సభ చంద్రబాబుకు వణుకు పుట్టిస్తోందా?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MZvZOR
బాబుగారూ! నిజమే, మీరు నా కంటే సీనియర్.. ఇదీ నిజస్వరూపం: దుమ్ముదులిపిన మోడీ
Related Posts:
హుజుర్నగర్లో కేటిఆర్,ఉత్తమ్ల మధ్య అంతర్గత ఒప్పందం : లక్ష్మణ్హుజుర్నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు అంతర్గత ఒప్పందంతో పని చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా. లక్ష్మణ్ అన్నారు. ఈ నే… Read More
32 అసెంబ్లీ ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థులు వీరేదేశవ్యాప్తంగా 32 చోట్ల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ చేసింది. ఆయా చోట్ల తమ అభ్యర్థులను కాసేపటి క్రితం ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, సిక్కిం… Read More
ఉపఎన్నిక: టీడీపీ హుజూర్నగర్ అభ్యర్థిగా చావా కిరణ్మయిహైదరాబాద్: హుజూర్నగర్ ఉపఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం పార్టీలు తమ … Read More
ఉప ఎన్నికల్లో సిపిఐ మద్దతు కోరిన టీఆర్ఎస్...హుజుర్నగర్ ఉపఎన్నికను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పోయిన పరువును తిరిగి రాబట్టుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నా… Read More
షాకింగ్: హైదరాబాద్ లో అక్కడ హిందువులకు మాత్రమే ప్రవేశం: దాండియా చూడాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిహైదరాబాద్: భజరంగ్ దళ్ ఓ సరికొత్త సంస్కృతికి తెర తీసింది. దసరా పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ లో ఏర్పాటయ్యే సాంస్కృతిక కార్యక్రమాలు, దాండియా ఆటలు, గ… Read More
0 comments:
Post a Comment