ఢిల్లీ : పుల్వామాలో ఉగ్ర దాడికి ప్రతీకారంగానే దాడి చేశామని భారత ప్రభుత్వం ప్రకటించింది. దీంతోపాటు దేశంలో మరిన్ని ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని సమాచారం .. ఉందని అందుకే దాడులు చేయాల్సి వచ్చిందని స్పష్టంచేసింది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం ..ఉగ్రవాదాన్ని ఉక్కుపాదం మోపుతామని భారత్ స్పష్టంచేసింది. ఇటీవల జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోన్న భారత్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xn41Bo
వాయుసేన దాడుల్లో మసూద్ అజార్ బావమరిది మృతి .. విదేశాంగ శాఖ స్పష్టీకరణ
Related Posts:
350 ఆస్పత్రులకు నోటీసులు, షైన్ ఆస్పత్రి ఘటనతో దిద్దుబాటు చర్యలురెండురోజుల క్రితం షైన్ ఆస్పత్రిలో జరిగిన ప్రమాదంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. సరైన భద్రతా ప్రమాణాలు పాటించని దవాఖానలపై చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటివ… Read More
టీఎస్ఆర్టీసీ సమ్మె, మూసివేయడానికి ఆర్టీసీ ప్రభుత్వ జాగీరు కాదు : అశ్వధ్దామ రెడ్డిఆర్టీసీ సంస్థపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను జేఏసీ కన్వినర్ అశ్వథ్దామ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆర్టీసీ ప్రభుత్వ జాగీరు కాదని ఆయన అన్నారు. ఆర్టీసీకి… Read More
హుజూర్ నగర్ లో గులాబీ విజయంపై కేసీఆర్ తనయ కవిత స్పందనహుజూర్ నగర్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అఖండ విజయాన్ని చేజిక్కించుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కూడా చేజార్చుకుంది. ఘోర పరాభవాన్ని మూటగట… Read More
ఆది నుంచి ముందంజ.. షిండే కూతురుకు చుక్కలు.. షోలాపూర్ ఎన్నికల్లో తెలుగోడి సత్తా..!ముంబై : మహారాష్ట్ర ఎన్నికల్లో తెలుగోడి సత్తా కనిపించింది. మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే కుటుంబానికి చుక్కలు చూపించార… Read More
మహారాష్ట్ర, హరియాణా సరే, 53 నియోజక వర్గాల ఉప ఎన్నికల కథ ఏమిటి, ఇదీ లెక్క !న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లోని 51 శాసన సభన నియోజక వర్గాలు, రెండు లోక్ సభ నియోజక వర్గాల్లో ఉప ఎన్… Read More
0 comments:
Post a Comment