Monday, February 11, 2019

ఏపి భ‌వ‌న్ లోనే దీక్ష ఎందుకు : టిడిపికి ఎలా క‌ల‌సొచ్చింది : ఏంటీ సెంటిమెంట్‌..!

ఏపి ముఖ్య‌మంత్రి చంద్రబాబు కేంద్ర వైఖ‌రి కి నిర‌స‌న‌గా ముఖ్య‌మంత్రి హోదాలో ఢిల్లీలో దీక్ష ప్రారంభించారు. దీని కోసం ఏపి భ‌వ‌న ను వేదిక‌గా ఎంచుకున్నారు. ఇది ఏపికి సంబంధించిన ప్రాంగ‌ణం అనేదే కాదు..ఏపి భ‌వ‌న్ కు టిడిపి రాజ‌కీయాల‌కు అవినాభావ సంబంధం ఉంది. టిడిపికి ఏపి భ‌వ‌న్ ఎలా అచ్చొచ్చింది...

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SzKEWv

0 comments:

Post a Comment