న్యూఢిల్లీ : ఐఏఎఫ్ ఫైటర్ల దాడితో బాలాకోట్ లోని జైషే మహ్మద్ శిక్షణ శిబిరంలో జరుగుతోన్న ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తోన్నాయి. పాక్ గడ్డపై .. నడిబొడ్డుపై ఉన్న శిక్షణ శిబిరంలో వారికి తీవ్రవాద భావజాలం వైపు మళ్లేందుకు గతంలో జరిగిన దాడులను, హైజాక్ ఘటనలు చూపిస్తూ శిక్షణ ఇస్తున్నారని భాతర నిఘావర్గాలు చెప్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VpAIMU
విమాన హైజాక్, గోద్రా అల్లర్ల వీడియో చూపిస్తూ ట్రైనింగ్ .. జైషే మహ్మద్ శిబిరం గురించి వెల్లడించిన ఐబీ
Related Posts:
నేటి నుండి దంచికొట్టనున్న ఎండలు .. ఆస్పత్రుల్లో వడదెబ్బ విభాగ ఏర్పాటుతెలంగాణలో నేటి నుంచి ఎండలు దంచికొట్టనున్నాయి . పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంక సమీపంలోని కుమరీన్ ప్… Read More
తెలంగాణ ప్రభుత్వానికి బాబు వార్నింగ్: టిడిపి లో చేరిక కోట్ల కుటుంబం : ఆ నలుగురూ..!ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేస్తే తెలంగా ణ పోలీసులు తమ కార్యాలయం పై ఎలా సోదాలు చేస్త… Read More
ఐదు ఎమ్మెల్సీ సీట్లపై గులాబీ బాస్ గురి ? సండ్ర, రేగా, సక్కు చేరికతో విజయంపై ధీమాహైదరాబాద్ : మండలి సీట్లపై గులాబీ దళం ఫోకస్ చేసింది. నోటిఫికేషన్ విడుదలైన 5 సీట్లలో విజయం సాధించేందుకు వ్యుహరచన చేస్తోంది. టీఆర్ఎస్ నుంచి హోంమంత్రి మహమ… Read More
సర్పంచ్ లకు ఎర్రబెల్లి వార్నింగ్ ... మరుగుదొడ్డి లేకుంటే వేటు వేస్తామన్న పంచాయితీరాజ్ శాఖామంత్రిసుదీర్ఘ నిరీక్షణ తరువాత తెలంగాణ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖామాత్యులుగా అవకాశం దక్కించుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు తన మార్క్ పాలన చూపించాలని ప్రయత్నం … Read More
మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి మూడు, శివుడు భిక్షాటన ఎందుకు చేస్తారంటే?భారతీయ హిందు సాంప్రదాయ పండగలన్నీ తిధులతోను, నక్షత్రాతోను ముడిపడి ఉంటాయి. కొన్ని పండగలకు తిధులు, మరికొన్ని పండగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి. ఈ పద్ధతిలో… Read More
0 comments:
Post a Comment