తిరుపతి/హైదరాబాద్ : ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ మరో సారి ఏపి లో పర్యటించబోతున్నారు. రాహుల్గాంధీ శుక్రవారం తిరుపతిలో నిర్వహించనున్న ‘ఏపీ ప్రత్యేక హోదా భరోసా బస్సుయాత్ర' బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని గత ఎన్నికల్లో తిరుపతిలోని తారకరామ మైదానం వేదికగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BODzYg
నేడు ఏపి కి రాహుల్..! హోదా పట్ల భరోసా ఇవ్వనున్న కాంగ్రెస్ చీఫ్..!!
Related Posts:
Nirbhaya case: ఘోరం చేసి ప్రాణాల కోసం తాపత్రయం, అంతర్జాతీయ కోర్టుకు దోషులున్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక అత్యాచారం చేసి, ఆమెను దారుణంగా హత్య చేసిన దోషులకు ప్రాణాలపై ఆశ చావడం లేదు. నిర్భయ దోషులు తమకు విధించిన ఉరిశిక్షను తప్పించ… Read More
ఏపీలో కరోనా అనుమానితురాలు మృతి .. కరోనా ప్రభావంతో హైకోర్టు కీలక నిర్ణయంకరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది. తాజాగా ఇప్పుడు ఏపీలోనూ కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటంతో ఏపీ వాసులు భయపడుతున్నారు. ఇక తాజాగా కరోనా… Read More
లవర్ శవంతో కారులో జాలీ రైడ్..పీకల్లోతుప్రేమ కాస్తా.. పీక కోసేంత కోపంగా మారడానికి చిన్న సంఘటన చాలు. అమ్మనాన్నల్ని కూడా వదిలేసి ఐదేళ్లుగా తనతో ఉంటోన్న అమ్మాయి పట్ల అనుమానం పెంచుకున్… Read More
ఆవు నుంచి లభించే ఔషధ గుణాలు.. పిడకలో రోగనిరోదక శక్తి ఉందా..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలసెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ ప్రైవేట… Read More
0 comments:
Post a Comment