ఇతర రాష్ట్రాల్లో చదువును అభ్యసిస్తున్న కశ్మీరి విద్యార్థులను రక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను శుక్రవారం విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. పుల్వామా ఉగ్రదాడుల తర్వాత కశ్మీరీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని కొందరు వారిపై దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కొలిన్ గొన్సాల్వేస్ పిటిషన్ను త్వరతగతిన విచారణ చేయాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరారు. ఛీఫ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U6qbpO
కశ్మీరీ విద్యార్థులపై దాడులు: పిటిషన్ను విచారణ చేయనున్న సుప్రీంకోర్టు
Related Posts:
గన్నవరం వైసీపీ వర్గపోరుకు జగన్ చెక్- చేతులు కలిపిన ఎమ్మెల్యే వంశీ, యార్గగడ్డ..కృష్ణాజిల్లా గన్నవరంలో ఇవాళ ఓ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. గన్నవరం వైసీపీలో నెలకొన్న వర్గపోరుకు చెక్ పెట్టేందుకు పార్టీ అధినేత, సీఎం జగన్ ఇవాళ ఓ ప్… Read More
MLA love: పెళ్లి కుమార్తెను పిలిపించండి, హైకోర్టు ఆదేశం, ఎమ్మెల్యే పెళ్లి కేసు, ఏం జరుగుతుందో ?చెన్నై/ మదురై/ కల్లకూరిచి: సినిమా స్టైల్లో కాలేజ్ అమ్మాయిని ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యే అయోమయంలో పడిపోయాడు. ఇప్పటికే మా క… Read More
#BabaKaDhabha: సోషల్ మీడియా మార్చిన తలరాత: వృద్ధ దంపతుల టిఫిన్ కోసం జనం క్యూన్యూఢిల్లీ: బాబా కా ధాబా.. దేశ రాజధానిలోని మాలవీయ నగర్లో వృద్ధ దంపతులు నిర్వహిస్తోన్న ఓ రోడ్ సైడ్ కాకా హోటల్. నిన్నటి దాకా దీని పేరు ఎవరికీ తెలియదు.… Read More
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: నేర చరితులకే పెద్ద పీట, భార్యలు, వారసులకు టికెట్లు, ఆర్జేడీనే ముందుపాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలంటే ఇప్పటి వరకు ఎక్కువగా తుపాకులు, గుండాలు, వారసత్వ రాజకీయాలు కీలక పాత్ర పోషించాయి. నేర-రాజకీయాల నెక్సస్, వంశ రాజకీయాలు… Read More
జగన్ వైసీపీ యుద్ధం ప్రకటించిందా? - హైకోర్టు షాకింగ్ కామెంట్స్ - స్పీకర్పై కేసుకు సీబీఐని రప్పిస్తాంఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు, రాష్ట్ర హైకోర్టుకు మధ్య సంబంధాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్నవేళ గురువారం అనూహ్య పరిణామం చ… Read More
0 comments:
Post a Comment