Friday, February 22, 2019

కశ్మీరీ విద్యార్థులపై దాడులు: పిటిషన్‌ను విచారణ చేయనున్న సుప్రీంకోర్టు

ఇతర రాష్ట్రాల్లో చదువును అభ్యసిస్తున్న కశ్మీరి విద్యార్థులను రక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. పుల్వామా ఉగ్రదాడుల తర్వాత కశ్మీరీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని కొందరు వారిపై దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కొలిన్ గొన్సాల్వేస్ పిటిషన్‌ను త్వరతగతిన విచారణ చేయాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరారు. ఛీఫ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U6qbpO

Related Posts:

0 comments:

Post a Comment