చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీకి చెందిన ఎంపీ ఎస్ రాజేంద్రన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున తిండివనం దగ్గర ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టడంతో మృతి చెందారు. రాజేంద్రన్ విల్లుపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. తైలాపురంలో పీఎంకే వ్యవస్థాపకుడు రామదాస్ ఇచ్చిన విందుకు హాజరై తిరిగి వస్తుండగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Eqb5WF
విషాదం: రోడ్డు ప్రమాదంలో అన్నాడీఎంకే ఎంపీ మృతి
Related Posts:
మరోసారి ఉలిక్కిపడ్డ ముంబై... డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ టీవీ నటి..ప్రముఖ టీవి నటి ప్రీతికా చౌహాన్ డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ము… Read More
అమెరికా ఎన్నికల్లో భారత్, పాకిస్తాన్ ప్రజలు ఒక్కటయ్యారు.. ఎందుకు?అది 2012 డిసెంబర్ 14. అమెరికాలోని కనెక్టికట్లో శాండీ హుక్ ఎలిమెంటరీ స్కూల్లో కాల్పుల వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పుడు ఒక పార్టీలో పాల్గొనటాన… Read More
మరో ఛాన్స్ ప్లీజ్: డెవలప్ టు బీ కంటిన్యూ.. ర్యాలీలో నితీశ్, తేజస్వీ యాదవ్పై నిప్పులుబీహర్ ప్రజలు తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని సీఎం నితీశ్ కుమార్ కోరారు. తమ కూటమిని గెలిపించాలని విన్నవించారు. సోమవారం ముజఫర్ నగర్లో గల సక్రా అసెంబ్లీ ని… Read More
IPL 2020:శ్రేయాస్ గోపాల్ స్పిన్ మంత్రం అదరహో... ముంబైపై సత్తా చాటిన యువ స్పిన్నర్ఐపీఎల్ 2020లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ముంబై నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ … Read More
కేసీఆర్ను పిలిచి జగన్ దావత్ ఇస్తే మనసు మారుతుందేమో : కృష్ణా జలాలపై ఎంపీ టీజీ వెంకటేష్తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ కొనసాగుతూనే ఉంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం పరిష్కారం కావడం లేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సముద్రంలో… Read More
0 comments:
Post a Comment