Saturday, February 23, 2019

అమిత్ షా ప‌ర్య‌ట‌న‌ల‌తో వేడెక్కుతున్న ఏపి రాజ‌కీయం.! టీడిపి-బీజేపిల మ‌ధ్య మాట‌ల యుద్ధం.!!

అమరావతి/ హైద‌రాబాద్ : బీజేపి జాతీయ అద్య‌క్షుడు అమీత్ అమీత్ షా ఏపీ ప‌ర్య‌ట‌నకు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా రాజ‌కీయాలు వెడెక్కుతున్నాయి. భారత ప్రధానిపై విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నానని, పాకిస్తాన్ ప్రధానిని విశ్వసిస్తున్నానని తనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలను సీయం తీవ్రంగా ఖండించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V8VgJs

Related Posts:

0 comments:

Post a Comment