అమరావతి/ హైదరాబాద్ : బీజేపి జాతీయ అద్యక్షుడు అమీత్ అమీత్ షా ఏపీ పర్యటనకు వచ్చినప్పుడల్లా రాజకీయాలు వెడెక్కుతున్నాయి. భారత ప్రధానిపై విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నానని, పాకిస్తాన్ ప్రధానిని విశ్వసిస్తున్నానని తనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలను సీయం తీవ్రంగా ఖండించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V8VgJs
అమిత్ షా పర్యటనలతో వేడెక్కుతున్న ఏపి రాజకీయం.! టీడిపి-బీజేపిల మధ్య మాటల యుద్ధం.!!
Related Posts:
విషాదం... ఆస్పత్రి పైనుంచి దూకి కరోనా పేషెంట్ ఆత్మహత్య...పశ్చిమ గోదావరిలో విషాదం చోటు చేసుకుంది. ఏలూరులోని ఆశ్రం ఆస్పత్రి పైనుంచి దూకి ఓ కరోనా పేషెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిరోజులుగా అతని మానసిక స్థిత… Read More
కరోనా నుంచి కోలుకున్న అమిత్షా- త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామన్న ఎయిమ్స్....కరోనా బారిన పడి చికిత్స పొందిన తర్వాత ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్షా కోలుకున్నారు. అలసట, ఒళ్లు నొప్పులతో ఎయిమ్… Read More
రాజధానిగా అమరావతి కోసం కౌంటర్ దాఖలు నిర్ణయం ... జనసేన నేతలతో పవన్కళ్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వ్యవహారంలో జనసేన పార్టీ మొదటి నుండి రాజధాని అమరావతికి మద్దతుగా నిలబడింది. రాజధాని అమరావతి రైతులకు బాసటగా పవన్ కళ్యాణ్ పోర… Read More
ఖమ్మంలో లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.... తృటిలో తప్పిన పెను ప్రమాదం...ఖమ్మం జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ క… Read More
Fact Check:గాంధీజీతో ఉన్న ఈ బాలుడు ఎవరు..స్వామి ఆత్మానందేనా..?శుక్రవారం రోజున స్వామి ఆత్మానంద్ వార్షికోత్సవం జరిగింది. ఈ సమయంలో ఆయన జీవితం గురించి చాలా వార్తలు సోషల్ మీడియాలో మరియు ఇతర వెబ్సైట్స్లో వచ్చాయి. అయ… Read More
0 comments:
Post a Comment