ఢిల్లీ: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అమెరికా నుంచి తిరిగి వచ్చారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లిన జైట్లీ భారత్కు తిరిగి వచ్చారు. అమెరికాలో ఆయన దాదాపు నెలరోజుల పాటు చికిత్స పొందారు. తన తొడభాగంలో టిష్యూ కేన్సర్ రావడంతో చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్లారు. ఇదిలా ఉంటే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Dqw6yN
అమెరికా నుంచి భారత్కు జైట్లీ.. సొంతింటికి రావడం సంతోషంగా ఉందన్న కేంద్రమంత్రి
Related Posts:
విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు ఊరట: కేంద్రం కీలక నిర్ణయంన్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు కేంద్రం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశంలోని ఆయా రాష్ట్రాల్లో చిక్కుకు… Read More
దేవుడా..: రెప్పపాటులో తప్పిన ప్రమాదం, ఆడి కారు పల్టీల నుంచి తప్పించుకొన్న బాటసారి.భూమి మీద నూకలు ఉండాలే గానీ ఎంత పెద్ద ప్రమాదం నుంచి అయినా తప్పించుకోగలుగుతారు. ప్రమాదం అంటే గాయాలతో కాకుండా.. రెప్పపాటులో ప్రమాదం నుంచి మిస్సయిన ఘటనలు … Read More
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ -2020 పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే..?న్యూఢిల్లీ: కరోనావైరస్తో ఇప్పటికే పలు పరీక్షలను వాయిదా వేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అయితే ఎప్పుడు నిర్వహిస్తామన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. … Read More
ఏపీకి ఆ పరిస్థితి రావడం బాధాకరమే: జగన్ సర్కారు లక్ష్యంగా పవన్ కళ్యాణ్అమరావతి: కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కరోనా వైరస్ అంటే ప్రపంచం అంతా … Read More
కరోనా:ఏపీలో మద్యం షాపుల మూసివేతకు పోరు.. చంద్రబాబు వ్యూహరచన.. క్యూ లైన్లో వ్యక్తి మృతిలాక్డౌన్ గేట్లు పాక్షికంగా ఎత్తేయడంతో సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్లోని నాన్ కరోనా జోన్లలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో నెలన్నరగా చుక్కు దూరమైన… Read More
0 comments:
Post a Comment