న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ప్రాంత పార్టీ ఇన్ చార్జి ప్రియాంక గాంధీ వాద్రా.. బరిలో దిగబోతున్నారు. సోమవారం నుంచి ఆమె నాలుగు రోజుల పాటు ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించబోతున్నారు. కాంగ్రెస్ ట్రంప్ కార్డ్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక గాంధీ వాద్రా ఇటీవవలే క్రియాశీలక రాజకీయాల్లో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SjCEcC
బరిలో ప్రియాంకాగాంధీ.. అక్కడ నాలుగు రోజుల పర్యటన
Related Posts:
జగన్కు మరో షాక్.. వైసీపీ గుర్తింపు రద్దుకు ఈసీకి YSRకాంగ్రెస్ ఫిర్యాదు.. రఘురామ ఎపిసొడ్లో ట్విస్ట్తనకు జారీ అయిన షోకాజ్ నోటీసులకు చట్టబద్ధత లేదంటూ సొంత పార్టీపైనే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ మరో మలుపు … Read More
ఎల్జీబీటీ: ప్రైడ్ మంత్ అంటే ఏమిటి? దీన్ని ఎందుకు జరుపుకొంటారు?జూన్.. ప్రైడ్ మంత్. ఈ నెల ప్రపంచ వ్యాప్తంగా ఎల్జీబీటీ సభ్యులు వేడుకలు చేసుకుంటారు. ప్రైడ్లో పరేడ్లు, మార్చ్లు సర్వసాధారణం. అయితే కరోనావైర… Read More
గుంటూరులో ఘోరం: గర్ల్ఫ్రెండ్ నగ్న వీడియో.. పోర్న్సైట్లో అప్లోడ్: దిశ చట్టం ప్రయోగంగుంటూరు: గుంటూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతికి మత్తుమందు ఇచ్చి, నగ్నంగా వీడియో తీసి, దాన్ని ఇన్స్టాగ్రామ్, పోర్న్సైట్లలో అప్లోడ్ చేసిన కేసు… Read More
పంచాయతీ భవనాలకు మళ్లీ కొత్త రంగులు: ఈ సారి కోర్టులు..వివాదాలు తలెత్తకుండా: ఆ రెండింటితోనేఅమరావతి: రాష్ట్రంలో పంచాయతీ భవనాలకు రంగుల వ్యవహారం మరోసారి తెర మీదికి వచ్చింది. పంచాయతీ రాజ్ భవనాల రంగుల వ్యవహారంలో ఇప్పటికే వివాదాలు, విమర్శల పాలైన వ… Read More
ఫైబర్గ్రిడ్ స్కామ్: నిజం కక్కిన నారా లోకేష్: చంద్రబాబును ఇరికించేలా: బాంబు పేల్చిన సాయిరెడ్డిఅమరావతి: రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోన్న ఏపీ ఫైబర్గ్రిడ్ కుంభకోణం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇదివరకు ఈ కుంభకోణంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీక… Read More
0 comments:
Post a Comment