నాటి స్నేహితుడు..రాజకీయ మిత్రుడు గంటా శ్రీనివాస రావు పై తాజాగా వైసిపి లో చేరిన అవంతి శ్రీనివాస రావు తీవ్ర స్థాయిలో విరుచుకుడ్డారు.గంటా లక్ష్యం ముఖ్యమంత్రి సీటు అని వ్యాఖ్యానించారు. మంత్రి గంటా పై సహచర మంత్రి అయ్యన్నపాత్రుడు చెబుతారని..గంటా పై సిగ్ కేసు వేసారంటే ఆయన పరిస్థితి అర్దం చేసుకోవాలన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2tqIrOQ
Sunday, February 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment