నాటి స్నేహితుడు..రాజకీయ మిత్రుడు గంటా శ్రీనివాస రావు పై తాజాగా వైసిపి లో చేరిన అవంతి శ్రీనివాస రావు తీవ్ర స్థాయిలో విరుచుకుడ్డారు.గంటా లక్ష్యం ముఖ్యమంత్రి సీటు అని వ్యాఖ్యానించారు. మంత్రి గంటా పై సహచర మంత్రి అయ్యన్నపాత్రుడు చెబుతారని..గంటా పై సిగ్ కేసు వేసారంటే ఆయన పరిస్థితి అర్దం చేసుకోవాలన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2tqIrOQ
గంటా లక్ష్యం ముఖ్యమంత్రి కుర్చీ : నా జోలికి రావద్దు : గంటా పై అవంతి సంచలనం..!
Related Posts:
కేటీఆర్కు అది తప్ప... పరిపాలన రాదు... ప్రభుత్వంపై కాంగ్రెస్ ఘాటు విమర్శలు...తెలంగాణ మంత్రి కేటీఆర్కు ఇంగ్లీష్ మాటలు తప్ప పరిపాలన మాత్రం రాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. 'కేటీఆర్... మాట మాట్లాడితే హైదరాబాద్ వ… Read More
Coronavirus: క్వారంటైన్ లో ప్రియుడితో లేడీ పోలీసు జల్సాలు, ప్రియుడి భార్య ఎంట్రీ, కిలాడీ ప్లాన్!నాగ్పూర్/ బజాజ్ ( మహారాష్ట్ర): కరోనా క్వారంటైన్ కేంద్రాలు కొన్ని చోట్ల ప్రేమికులకు స్వర్గంలాగా తయారైయ్యింది. కరోనా వైరస్ (COVID-19) వ్యాధి సోకిన వ్యక్… Read More
కరోనా లక్షణాలున్న రిమాండ్ ఖైదీ పరారీ .. టెన్షన్ లో స్థానికులు ..పోలీసుల గాలింపుతెలంగాణ రాష్ట్రంలో కరోనాకేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ కరోనా వ్యాప్తిచెందుతున్న తీరు ఆందోళనకరంగా తయారైంది. తాజాగా వరంగల్ అర్బన్ జిల… Read More
వైసీపీ రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్: ఎప్పుడంటే: ఏర్పాట్లు: 61 మందిఅమరావతి: రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖాయం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగ… Read More
రేపట్నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం: ఫ్రాన్స్, యూఎస్, జర్మనీలకున్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన అంతర్జాయ విమాన సర్వీసులు సుదీర్ఘ విరామం అనంతరం తిరిగి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి మూడు దేశాలకు… Read More
0 comments:
Post a Comment