నాటి స్నేహితుడు..రాజకీయ మిత్రుడు గంటా శ్రీనివాస రావు పై తాజాగా వైసిపి లో చేరిన అవంతి శ్రీనివాస రావు తీవ్ర స్థాయిలో విరుచుకుడ్డారు.గంటా లక్ష్యం ముఖ్యమంత్రి సీటు అని వ్యాఖ్యానించారు. మంత్రి గంటా పై సహచర మంత్రి అయ్యన్నపాత్రుడు చెబుతారని..గంటా పై సిగ్ కేసు వేసారంటే ఆయన పరిస్థితి అర్దం చేసుకోవాలన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2tqIrOQ
గంటా లక్ష్యం ముఖ్యమంత్రి కుర్చీ : నా జోలికి రావద్దు : గంటా పై అవంతి సంచలనం..!
Related Posts:
అలిగిన బాబాయ్- ఆ రెండు జిల్లాలను పట్టించుకోని వైవీ.. రంగంలోకి జగన్...ఏపీలో రాజ్యసభ ఎన్నికల అభ్యర్ధిత్వాల ఖరారు వైసీపీలో చిచ్చురేపింది. ముఖ్యంగా రాజ్యసభ సభ్యత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సీఎం జగన్ బాబాయ్, టీటీడీ ఛైర్మన్ … Read More
అసెంబ్లీలో భట్టిపై భగ్గుమన్న ఈటెల.. కుదిపేసిన పౌల్ట్రీ రగడ..తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఈటెల రాజేందర్,సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్దం జరిగింది. పౌల్ట్రీ రంగానికి ప్రభుత్వం సప్లై చేసే మక్కలకు సంబంధిం… Read More
వరంగల్లో కరోనా పాజటిటివ్ కేసు? ఢిల్లీలో థియేటర్లు మూసివేత.. త్వరలో అన్ని రాష్ట్రాల్లోనూ?కరోనా మహమ్మారి ప్రభావం గంటగంటలకూ తీవ్రతరమవుతున్నది. ఏపీలోని నెల్లూరులో తొలి పాజిటివ్ కేసు బయటపడటంతో దేశవ్యాప్తంగా ఎఫెక్టెడ్ కేసుల సంఖ్య 74కు పెరిగింది… Read More
నరరూప హంతకులు.. వదిలిపెట్టం.. అవసరమైతే సుప్రీంకోర్టుకు.. : వైసీపీకి చంద్రబాబు హెచ్చరికవైసీపీ దాడులకు భయపడి తమ పార్టీకి చెందిన 180 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వం దాడులు,బెద… Read More
17 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న సజ్జల .. చంద్రబాబుకు షాకింగ్ న్యూస్ చెప్పారుగా !!స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబుకు షాకింగ్ న్యూస్ చెప్పారు సజ్జల రామకృష్ణా రెడ్డి . టీడీపీ నుండి వైసీపీలోకి స్వచ్చందంగా వచ్చి చేరే వ… Read More
0 comments:
Post a Comment