జమ్మూ/ హైదరాబాద్ : పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రదీప్ సింగ్ కుటుంబం సంచలన వ్యాఖ్యలు చేసింది. పుల్వామాలోని జవాన్లు చేసిన త్యాగం వ్యర్థం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కానీ, ఆయన మాటలను, ప్రభుత్వాన్ని నమ్మలేమంటూ ప్రదీప్ సింగ్ భార్య నీరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుముందు కూడా కాశ్మీర్లో తీవ్రవాద దాడులు జరిగాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GKoSJ0
అమర జవాన్ కుటుంబం సంచలన వ్యాఖ్యలు..! మోదీ సర్కార్ మీద నమ్మకం లేదన్న జవాన్ భార్య..!!
Related Posts:
కదలించే కథ: పేద విద్యార్థినిని ఆదుకున్న హైకోర్టు: ఒక్క రూపాయి కూడా ఫీజుగా తీసుకోకుండా.. !హైదరాబాద్: ఉరుకులు, పరుగుల యాంత్రిక జీవనం, అదనపు ఆదాయం కోసం అడ్డదారులు తొక్కే ప్రస్తుత పరిస్థితుల్లో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించే ఉదంతం ఇది. హై… Read More
హైదరాబాద్ లో పర్యటించనున్న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్: రీజన్ ఇదే !!కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ హైదరాబాద్ లో పర్యటించనున్నారు . నిర్మలా సీతారామన్ ఈ నెల 16,17 తేదీల్లో హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో పర్యట… Read More
బెంగళూరులో ఫ్లైఓవర్ మీద బైక్- ఇన్నోవా కారు ఢీ, 40 అడుగుల కిందపడి ఆంధ్రా యువకుడి మృతి!బెంగళూరు/ నెలమంగల: ఫ్లైఓవర్ మీద వేగంగా వచ్చిన ఇన్నోవా కారు ముందు వెలుతున్న బైక్ ను ఢీకొనడంతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. 40 అడుగు… Read More
8 లక్షలు విరాళంగా గుడికి ఇచ్చిన యాచకుడు: బిచ్చగాడి ఔదార్యానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే !!కోట్లకు పడగలెత్తి ఉన్నా ఎంగిలి చేత్తో కాకిని తోలని వాళ్ళు ఉన్న నేటి రోజుల్లో ఓ యాచకుడు తన విశాల హృదయాన్ని ప్రదర్శించాడు. ఎంత సంపాదించినా నాది అన్న స్వ… Read More
రైలులో ఘోరం: భార్య కోసం సీటు అడిగితే.. భర్తను కొట్టిచంపారుపుణె: మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రైల్లో సీటు కోసం జరిగిన వివాదంలో 26 ఏళ్ల వ్యక్తిని 12 మంది కొట్టిచంపారు. నిందితుల్లో ఆరుగురు మహిళలు కూడా … Read More
0 comments:
Post a Comment