హైదరాబాద్ : హిజ్రాలు రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్ పైనే దాడికి తెగబడ్డారు. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ ఘటన చర్చానీయాంశంగా మారింది. ఇటీవల నగరంలో హిజ్రాల బెడద వీపరీతంగా పెరిగిందనే నేపథ్యంలో తాజా ఘటన మరింత ఉలిక్కిపడేలా చేసింది. ఉప్పల్ లో హిజ్రాలు సృష్టించిన బీభత్సం కలవరం రేపుతోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BwwtI0
వామ్మో హిజ్రాలు.. హైదరాబాద్లో బీభత్సం.. వాహనదారుల దోపిడీ, పీఎస్పై దాడి
Related Posts:
కరోనా: 24 గంటల్లో 1,396 కొత్త కేసులు.. చైనా కిట్స్ వాడొద్దన్న ఐసీఎంఆర్.. కేంద్రం తాజా ప్రకటనలివి..లాక్డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్నవేళా, కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉన్నది. గడిచిన 24 గంటల్లో దేశవ్య… Read More
కేరళ సమూహ వ్యాప్తికి చేరిందా?: అంతుచిక్కని ఆ 25 కేసులు, 2 మరణాలుతిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన కరోనావైరస్.. మరోసారి విజృంభిస్తుండటంతో ప్రజల్లో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. తాజాగా నమోదై… Read More
తెలంగాణా గవర్నర్ తమిళిసై ని కలిసిన బీజేపీ నేతలు .. రీజన్ ఇదేరైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతలు గవర్నర్ తమిళిసైతో సమావేశమయ్యారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులన… Read More
పరిస్థితులను బట్టి సంయమనం పాటిస్తున్నాం.. ప్రజా సమస్యలు పట్టించుకోక పోతే తాట తీస్తామన్న పవన్ కళ్యాణ్అమరావతి/హైదరాబాద్ : ప్రజలెదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నామని, కరోనా వైరస్ క్లిష్ట సమయంలో సంయమనం పాటించి సున్నితంగా స్పందిస్త… Read More
తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు: 224 జాబ్స్కు దరఖాస్తు చేసుకోండితమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసిస్టెంట్ ఇంజినీర్, ఎన్విరాన్మెంటల్ సైంటి… Read More
0 comments:
Post a Comment