కాసరగూడు (కేరళ): కేరళలోని కాసరగూడులో ఇద్దరు యూత్ కాంగ్రెస్ నాయకులు దారుణ హత్యకు గురైనారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చెయ్యడంతో కర్ణాటక- కేరళ రాష్ట్రాల సరిహద్దులోని కాసరగూడు రగిలిపోతుంది. కాంగ్రెస్ పార్టీ యుత్ విభాగానికి చెందిన కృపేష్, శరథ్ లాల్ అనే ఇద్దరు హత్యకు గురైనారని పోలీసులు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2NdJGd4
కాసరగూడులో యూత్ కాంగ్రెస్ నాయకుల దారుణ హత్య, సీఎం విఫలం యూడీఎఫ్!
Related Posts:
జయరాం కేసులో మేనకోడలు శిఖా చౌదరి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..! త్వరలో అరెస్టు..!!?హైదరాబాద్: ఎక్స్ ప్రెస్ టీవీ యజమాని, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. అయితే అక్రమ సంబంధం కారణంగానే ఆయన హత్య… Read More
రెండు కోట్ల ఓటర్ల పై బాబు గురి : ప్రభుత్వ లబ్ది దారులంతా టిడిపి ఓటర్లేనా:జగన్ - పవన్ ప్లాన్ఏపిలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వరాలు కురిపిస్తున్నారు. సెంటిమెంట్ పండిస్తున్నారు. ప్రభుత్వ పధకాల లబ్దిదారులంతా టిడిపి … Read More
ఈ ముగ్గురు మహిళలు మోడీకి నిద్రలేకుండా చేస్తున్నారట..!ఈ రోజుల్లో మహిళలు తామేమీ తక్కువకాదన్నట్లు పురషులతో సమానంగా పోటీపడుతున్నారు. ఇక నిజంగా చెప్పాలంటే పురుషులపై చాలామంది మహిళలు పైచేయి సాధిస్తున్నారు. సాధా… Read More
బెంగాల్లో సిండికేట్ల రాజ్యం నడుస్తోంది: మమతపై నిప్పులు చెరిగిన ప్రధానిదుర్గాపూర్ : మధ్యతరగతి కుటుంబాల ఆశలపై మమతా సర్కార్ నీళ్లు చల్లుతోందని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోడీ. దుర్గాపూర్లో ఓ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని ద… Read More
గాంధీ భవన్ లో రగిలిన విద్వేషాలు..! కార్యకర్తల మద్య భీకర పోరు..!!హైదరాబాద్ : ప్రశాంతంగా ఉండే గాంధీ భవన్ పరస్పర దాడులతో ద్దరిల్లి పోయింది. ఎన్నికలు, సీట్ల పంచాయితీ అన్నీ అయిపోయాయి, ఇప్పుడెందుకు గొడవలు అను… Read More
0 comments:
Post a Comment