అమరావతిః ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యునిగా తెలుగుదేశం పార్టీకి చెందిన మరో నాయకుడు ఎంపిక అయ్యారు. ఆయన పేరు కోనేరు సత్యనారాయణ. కెఎల్యు యూనివర్శిటీ ఛైర్మన్ ఉన్నారు. కోనేరు లక్ష్మయ్య ఫౌండేషన్ను ఆయన నెలకొల్పారు. ఆయనను టీటీడీ బోర్డు సభ్యునిగా నియమించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు సోమవారం వెలువడే అవకాశం ఉంది. తెలంగాణలోని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2tqIoTa
టీటీడీ బోర్డు సభ్యునిగా టీటీడీపీ నేత
Related Posts:
ట్రిపుల్ తలాక్కు ఎట్టకేలకు పెద్దల సభ ఆమోదం.. ఫలించిన ముస్లిం మహిళల నిరీక్షణన్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ .. ముస్లిం పురుషుల బ్రహ్మాస్త్రం. ఏ చిన్న గొడవైనా సరే భార్య నుంచి విడిపోతామని బెదిరించే వారున్నారు. దీనిపై నరేంద్ర మోడీ ప్… Read More
రాహుల్ గాంధీకి ఎన్ని కష్టాలో.. సిమ్ కార్డు కూడా ఇవ్వలేదంట.. పేరులో ఇంతుందా..!భోపాల్ : పెద్దలు పెట్టిన పేరు ఆ యువకుడికి కష్టాలు తెచ్చి పెట్టింది. అభిమానంతో తమ పిల్లోడికి పేరు పెట్టారే గానీ.. పెద్దయ్యాక అతడికి కష్టాలు వస్తాయని వ… Read More
ఏపీలో ఉద్యోగ భద్రత కోసం ఏఎన్ఎంల ఆందోళనఅమరావతి : ఏపీలో ఏఎన్ఎంల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఉద్యోగ భద్రత కల్పించాలని చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ నెలకొంది. తమ డిమాండ్లు… Read More
కాఫీ డే సిద్దార్థ ఫ్యామిలీని ముందే హెచ్చరించిన గురూజీ, నీళ్లు కనపడుతున్నాయి, జాగ్రత్త !బెంగళూరు: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, ప్రముఖ వ్యాపారవేత్త విజి. సిద్దార్థకు ఆపద ఎదురౌతోందని కర్ణాటకలోని హరిహరపురలోని గౌరిగెద్ద అవధూత వినయ్ గురూజీ ముంద… Read More
ల్యాండ్ మాఫియా జాబితాలో ఎంపీ అజాంఖాన్ పేరు..జౌహార్ వర్శిటీలో పోలీసుల సోదాలురాంపూర్ : వివాదాస్పద ఎంపీ అజాంఖాన్కు కష్టాలు ఎదురవుతున్నాయి. రామ్పూర్లోని అజాంఖాన్కు చెందిన జౌహార్ యూనివర్శిటీ లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ప్… Read More
0 comments:
Post a Comment