బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రభుత్వానికి అవిశ్వాస తీర్మాణం భయం పట్టుకుంది. అవిశ్వాస తీర్మాణంలో ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకున్నా ఈనెల 8వ తేదీ ప్రవేశపెట్టే బడ్జెట్ కు ఎమ్మెల్యేల మద్దతు తీసుకోవడం ఒక చాలెంజ్ గా మారింది. బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోతుందని బీజేపీ నాయకులు జోస్యం చెబుతున్నారు. బీజేపీ నాయకులు ఆపరేషన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UFEqRZ
ఆపరేషన్ కమల, కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ. 40 కోట్లు ఆఫర్, ప్రభుత్వం, కేపీసీసీ, ఆ డబ్బు!
Related Posts:
కర్ఫ్యూపై వెనక్కి తగ్గిన కర్ణాటక.. ఉత్తర్వులు వెనక్కి తీసుకున్న యడ్డీ సర్కార్కర్ఫ్యూపై కర్ణాటక ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. కరోనా స్ట్రెయిన్ నేపథ్యంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తామని ఇదివరకే ప్రకటించి… Read More
కృష్ణాలో వైసీపీ అరాచకం- లోన్లు ఇవ్వలేదని- బ్యాంకుల ముందు చెత్త డంపింగ్కృష్ణాజిల్లాలో అధికారపార్టీ నేతల ఆగడాలు శృతిమించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పథకాల రుణాలను ప్రజలకు ఇవ్వలేదని కారణంతో బ్యాంకులపై వైసీపీ నేతలు… Read More
Wife: తండ్రి పోలీసు, కొడుకు క్రిమినల్, ముగ్గురు భార్యలు, చేతిలో కోట్లు, పది ముక్కలు, రెండో భార్య స్కెచ్ !చెన్నై/ చెంగల్పట్టు: పోలీసు కొడుకు అయిన వ్యక్తి నేరసామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు. హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, లూటీలు ఇలా అనేక క్రిమినల్ కేసులు నమోద… Read More
బ్యాంకుల ముందే చెత్త కుప్పలు .. ఏపీలో కొత్త నిరసన .. రీజన్ ఇదే !!ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని నిరసిస్తూ లబ్ధిదారులు వినూత్నరీతిలో నిరసనకు దిగార… Read More
స్నేహలత హత్యకూ, జేసీ ఇంటిపై దాడికీ లింకు- జగన్ సర్కారుపై చంద్రబాబు ఫైర్ఏపీలో టీడీపీ నేతలు, దళితులు, ఇతర బలహీన వర్గాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీడీపీ అధినేత చ… Read More
0 comments:
Post a Comment