లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాని మోడీ బెంగాల్లో తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ముందుగా ఠాకూర్నగర్ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే మోడీని చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. తొక్కిసలాటలో పలువురు మహిళలకు చిన్నపిల్లలకు గాయాలయ్యాయి. మతువా సామాజికవర్గానికి చెందిన వారిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తున్న సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుందని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t34CdS
మోడీ సభలో అపశృతి: తొక్కిసలాటలో పలువురు మహిళలకు, చిన్నారులకు గాయాలు
Related Posts:
ప్రియుడి కోసం భర్తను 14 సార్లు కాల్చి చంపించిన కాంచనా, లారెన్స్ కాంచనా వేస్ట్, పెళ్లామ్ స్కెచ్ !చెన్నై/ వేలూరు: ప్రియుడితో రొమన్స్ చేస్తున్న భార్యను భర్త గట్టిగా మందలించాడు. అయితే భార్య మాత్రం ఆమె తీరు మార్చుకోలేదు. ఇలా చెబితే వినదని భర్త భార్యను… Read More
అప్పుల కుప్పలు, ప్రజలకు తిప్పలు.. ఏపీ బడ్జెట్ లో ఏముంది : యనమలటిడిపి సీనియర్ నాయకుడు మాజీమంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు. వైసిపి ప్రభుత్వం బంగారంలా ఉన్న రాష్ట్రాన్ని రుణ ఆంధ్రప్రదేశ్ గా మా… Read More
క్లిష్ట సమయంలో సంక్లిష్ట పర్యటన.!విక్టరీ పరేడ్ డే కోసం రాజ్నాథ్ సింగ్ కు ఆహ్వానం పంపిన మాస్కో.!మాస్కో/హైదరాబాద్ : కరోనా క్లిష్ట సమయంలో మరింత సంక్లిష్టమైన ఆహ్వానం భారతదేశానికి అందింది. కరోనా కష్ట కాలంలో ఉన్న ప్రపంచ దేశాలు అన్ని రకాల వేడుకలను రద్ద… Read More
హైదరాబాద్ పోలీసులపై కరోనా పంజా.. ముగ్గురు ఉన్నతాధికారులకు..?హైదరాబాదు: ప్రపంచాన్ని కోవిడ్-19 గడగడ లాడిస్తోంది. ఇప్పటికే ఈ మాయదారి రోగం పలు దేశాధినేతలను సైతం కలవరపెట్టింది. అమెరికాలో అయితే ప్రజల ప్రాణాలు పిట్టల్… Read More
లోకేష్ పై చంద్రబాబుకు విజయసాయి రెడ్డి సెటైర్ ... కుమారుడు విప్లవ యోధుడిలా కనిపించి ఉంటాడువైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని, అలాగే లోకేష్ ని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు… Read More
0 comments:
Post a Comment