Saturday, February 16, 2019

పుల్వామా ఎఫెక్ట్ః రిసెప్ష‌న్ ర‌ద్దు చేసుకుని అమ‌రుల కుటుంబాల‌కు ఆ జంట ఎంత విరాళం ఇచ్చిందో తెలుసా?

సూర‌త్ : గురువారం జమ్మూ క‌శ్మీర్లో సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌పై జ‌రిగిన ఉగ్ర‌దాడిలో 40 మందికి పైగా జ‌వాన్లు అమ‌రులైన‌ సంగ‌తి తెలిసిందే. ఘ‌ట‌న‌పై ప్ర‌పంచం అంతా భార‌త్‌కు మ‌ద్ద‌తుగా నిలిచింది. అదే స‌మ‌యంలో దేశంలోని చాలామంది అమ‌రుల కుటుంబాల‌కు అండ‌గా ఉంటామంటూ ముందుకు వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే సూర‌త్‌కు చెందిన ఓ కొత్త జంట త‌మ రిసెప్ష‌న్‌ను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SWRyVU

Related Posts:

0 comments:

Post a Comment