Saturday, February 23, 2019

ఎండ తీవ్రతను తట్టుకోవడానికి మజ్జిగ పరమ ఔషదం

డా.యం.ఎన్.చార్య, హైదరాబాద్- ఫోన్: 9440611151 మనకు ప్రస్తుతం ఎండలు ఎక్కువ అవుతున్నవి.రాబోయే రోజులలో గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఏడాకాలం ఎండలు ఎక్కువగా ఉంటాయి.మానవ శరీరానికి అతి వేడి పడదు.వడదెబ్బలకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాడానికి మార్గలను సూచిస్తున్నాను.వేసుకునే దుస్తులు కాటవి అయి ఉండాలి.రోజుకు రెండు సార్లు స్నానం చేయండి.మాసాల తిండి,వేపుల్లు ,మాంస కృతులను తగ్గించండి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ep978J

Related Posts:

0 comments:

Post a Comment