Thursday, February 7, 2019

అసంతృప్త తోట త్రిమూర్తులు, కాపు నేతలతో ఆమంచి భేటీ: జనసేన వైపు వీరిద్దరు వెళ్తారా?

అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఏ పార్టీలో చేరుతారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతారా? అనే చర్చ సాగుతోంది. ఆమంచి వైసీపీలోకి లేదా జనసేనలోకి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MTkqJb

Related Posts:

0 comments:

Post a Comment