అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఏ పార్టీలో చేరుతారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతారా? అనే చర్చ సాగుతోంది. ఆమంచి వైసీపీలోకి లేదా జనసేనలోకి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MTkqJb
Thursday, February 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment