ఢిల్లీ: 16వ లోక్సభ సమావేశాలు చివరిరోజున ప్రధాని ప్రసంగించారు. తనదైన శైలిలో ప్రసంగించిన ప్రధాని కాంగ్రెస్ లక్ష్యంగా మాట్లాడారు. గత కొద్దిరోజులుగా ఢిల్లీలో జరుగుతున్న మహాకూటమికి సంబంధిచిన అంశాలను కూడా చాలా నిశితంగా పరిశీలించిన ప్రధాని మహాకూటమి పై కూడా మాట్లాడారు. ఇక టీడీపీ ఎంపీ గురించి ప్రధాని చెప్పి సభలో నవ్వులు పూయించారు. ఇంతకీ ప్రధాని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UW0JTG
ఈ టీడీపీ ఎంపీ మంచి నటుడు... సభలో నవ్వులు పూయించిన ప్రధాని మోడీ
Related Posts:
ఏపీలో భారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు: 67 మరోణాలు, అనంతపురంలో అత్యధిక కేసులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు మరింతగా పెరుగుతూనే ఉంది. పరీక్షలను పెంచుతున్న కొద్దీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్… Read More
గంటా శ్రీనివాసరావు కు జగన్ నో చెప్పారా? - దొడ్డిదారిన వైసీపీలోకి చేరికంటూ మంత్రి అవంతి సంచలనంఆంధ్రప్రదేశ్ కొత్త కార్యానిర్వాహక రాజధాని విశాఖపట్నానికి సంబంధించిన రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు అధికార వై… Read More
పాకిస్థాన్ దుస్సాహసం: జమ్మూకాశ్మీర్నూ తమ భూభాగాలుగా చూపుతూ కొత్త మ్యాప్ విడుదలఇస్లామాబాద్: పాకిస్థాన్ మరో దుస్సాహాసానికి పాల్పడింది. ఆగస్టు 5 నాటికి జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి ఏడాది… Read More
మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కరోనా - అమిత్ షా చేరిన కార్పొరేట్ ఆస్పత్రిలోనే..కేంద్ర కేబినెట్ పై కరోనా ప్రభావం తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హోం మంత్రి అమిత్ షా ఇన్ఫెక్షన్ కు గురికాగా, న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్… Read More
రాంగోపాల్ వర్మ 'మర్డర్'పై అమృత రియాక్షన్... దర్శక,నిర్మాతలకు కోర్టు నోటీసులు..వివాదాస్పద కథాంశాలతో,వాస్తవ సంఘటనలతో సినిమాలు తెరకెక్కించడం,విడుదలకు ముందే కావాల్సినంత పబ్లిసిటీ సంపాదించుకోవడం దర్శకుడు వర్మకు అలవాటైన పంథా. గతంలో ఆయ… Read More
0 comments:
Post a Comment