Thursday, February 14, 2019

ఈ టీడీపీ ఎంపీ మంచి నటుడు... సభలో నవ్వులు పూయించిన ప్రధాని మోడీ

ఢిల్లీ: 16వ లోక్‌సభ సమావేశాలు చివరిరోజున ప్రధాని ప్రసంగించారు. తనదైన శైలిలో ప్రసంగించిన ప్రధాని కాంగ్రెస్ లక్ష్యంగా మాట్లాడారు. గత కొద్దిరోజులుగా ఢిల్లీలో జరుగుతున్న మహాకూటమికి సంబంధిచిన అంశాలను కూడా చాలా నిశితంగా పరిశీలించిన ప్రధాని మహాకూటమి పై కూడా మాట్లాడారు. ఇక టీడీపీ ఎంపీ గురించి ప్రధాని చెప్పి సభలో నవ్వులు పూయించారు. ఇంతకీ ప్రధాని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UW0JTG

Related Posts:

0 comments:

Post a Comment