ఏపిలో అసెంబ్లీ .. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కు దాదాపు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న సార్వత్రిక ఎన్నికల షె డ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. మార్చి మొదటి వారంలో నోటీఫికేషన్ విడుదల చేసిన తొలి విడతలోనే ఏపిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. మే తొలి వారిలోనే ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E97Qm6
Thursday, February 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment