అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో బుధవారం నిర్వహించిన వైసీపీ సమర శంఖారావంలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాకిచ్చారు. దెబ్బకు దెబ్బ అన్నట్లుగా వ్యవహరించారు. జగన్ ప్రకటించిన నవరత్నాలను అధికార టీడీపీ కాపీ చేసి అమలు చేస్తోందని వైసీపీ విమర్శిస్తోంది. అంతలోనే ఇలా.. చంద్రబాబుకు షాక్!: వైసీపీలోకి కడప టీడీపీ కీలక నేత, ఎందుకంటే?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DgJdT7
దెబ్బకు దెబ్బ: ఇదీ దెబ్బంటే, ఏం చేయలేనిస్థితి.. చంద్రబాబుకు గట్టి షాకిచ్చిన జగన్
Related Posts:
ముగిసిన నామినేషన్ల పర్వం.. నిజామాబాద్ బరిలో అత్యధికంగా 245 మంది పోటీహైదరాబాద్ : లోక్సభ నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక ఎన్నికలు జరగడమే తరువాయి. తెలంగాణలోని 17 స్థానాలకు గాను ఇప్పటివరకు 699 నామినేషన్లు దాఖలయినట్లు రాష్ట… Read More
డేటా చోరీ కేసులో కొత్త ట్విస్టు ... జగన్ మీడియాకు నోటీసులుఅమరావతి: ఎన్నికల ముందు జగన్ మీడియాకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. కొద్ది రోజుల క్రితం జగన్ సొంత మీడియాలో ఓ కథనం ప్రసారమైంది. అందులో డేటా చోరీ అంశానికి స… Read More
కోర్టు తీర్పు టీడీపీకి చెంపపెట్టులాంటిది.. బీసీలను చంద్రబాబు మోసం చేస్తున్నారు: పోలీస్ మాధవ్హిందూపురం: తన నామినేషన్ను అడ్డుకునేందుకు మంత్రి పరిటాల సునీత, జేసీ దివాకర్ రెడ్డిలు విశ్వప్రయత్నం చేశారని హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధ… Read More
టిఆర్ఎస్ కు బిగ్ షాక్ ,మహబుబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి బిజేపితో మంతనాలుటిఆర్ఎస్ పార్టీ నుండి మరో వికేట్ అవుట్ అయింది. అసెంబ్లి ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ లోకి చేరికలు జరుగుతుంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నుండి లోక్… Read More
రాహుల్ ప్రకటించిన ఆ పథకం సాధ్యం కాదు....అది ఎన్నికల స్టంట్ మాత్రమే: జైట్లీఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇచ్చిన కనీస ఆదాయం హామీ ఒక బూటకపు హామీ అని అన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. పేదరికాన్ని నిర్మూల… Read More
0 comments:
Post a Comment