అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో బుధవారం నిర్వహించిన వైసీపీ సమర శంఖారావంలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాకిచ్చారు. దెబ్బకు దెబ్బ అన్నట్లుగా వ్యవహరించారు. జగన్ ప్రకటించిన నవరత్నాలను అధికార టీడీపీ కాపీ చేసి అమలు చేస్తోందని వైసీపీ విమర్శిస్తోంది. అంతలోనే ఇలా.. చంద్రబాబుకు షాక్!: వైసీపీలోకి కడప టీడీపీ కీలక నేత, ఎందుకంటే?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DgJdT7
Thursday, February 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment