తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కార్యక్రమాలనే ప్రచార వేదికలుగా మార్చుకున్నారు. `పసుపు-కుంకుమ` అని, `ధర్మ పోరాట దీక్ష` అని ఇలా చాపకింద నీరులా ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా బుధవారం తిరుపతి వేదికగా తన ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించినట్టే. బూత్ కమిటీలు, మండల స్థాయి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SdvUNF
ప్రచార రేసులో కమలనాథులు కూడా: 10న ప్రధాని రాక..
Related Posts:
నిమ్మగడ్డకు దిమ్మతిరిగేలా జగన్ షాక్ -స్థానిక ఎన్నికలపై వ్యాక్సిన్ అస్త్రం -హైకోర్టునూ ఇరుకునపెట్టేలా..ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గడిచిన 10 నెలలుగా కొనసాగుతోన్న వివాదం అనూహ్య మలుపు తిరిగింది. ఎన్నికల కమిషన్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత… Read More
year ender 2020 : ఏపీలో ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసిన ముఖ్యమైన ఘటనలు ,ఆలయాలపై దాడులు, విగ్రహ విధ్వంసాలు2020 వ సంవత్సరంలో ఏపీ ప్రభుత్వాన్ని అత్యధికంగా అప్రదిష్ట పాలు చేశాయి ఆలయాలపై దాడులు, విగ్రహ విధ్వంస ఘటనలు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన న… Read More
భారత్కు అమెరికా హెచ్చరిక -ట్రంప్ చివరి బాంబు -టర్కీపై ఏకంగా ఆంక్షలు -రష్యన్ S400 క్షిపణుల రచ్చపేరుకు డెమోక్రాట్లు, రిపబ్లికన్లు అనే తేడాలేగానీ, ఇతర దేశాలతో వ్యవహారాల్లో అమెరికా తీరు ఎప్పటికీ మారదు. భారత్ లాంటి దేశాలను అది కేవలం మార్కెట్లుగా భావ… Read More
జేఈఈ మెయిన్స్ 2021కు దరఖాస్తులు ప్రారంభం: ఈసారి 4 పర్యాయాలు పరీక్షలు, వివరాలివేన్యూఢిల్లీ: జేసీసీ(జాయింట్ ఎంట్రాన్స్ ఎగ్జామినేషన్) మెయిన్స్ 2021 రిజిస్ట్రేషన్లు మంగళవారం(డిసెంబర్ 15) నుంచి ప్రారంభమయ్యాయి. అర్హులైన, ఆసక్తి కలిగిన … Read More
మలక్పేట్ డీమార్ట్ వద్ద కారు బీభత్సం, టీకొట్టులోకి దూసుకెళ్లిందిహైదరాబాద్: నగరంలోని చాదర్ఘాట్ పోలీస్ స్ఠేషన్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మలక్పేట్లోని డీమార్ట్ వద్ద రివర్స్ తీసుకునే క్రమంలో కారు సమీపంలోన… Read More
0 comments:
Post a Comment