Thursday, February 7, 2019

ప్రచార రేసులో కమలనాథులు కూడా: 10న ప్రధాని రాక..

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కార్యక్రమాలనే ప్రచార వేదికలుగా మార్చుకున్నారు. `పసుపు-కుంకుమ` అని, `ధర్మ పోరాట దీక్ష` అని ఇలా చాపకింద నీరులా ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా బుధవారం తిరుపతి వేదికగా తన ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించినట్టే. బూత్ కమిటీలు, మండల స్థాయి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SdvUNF

Related Posts:

0 comments:

Post a Comment