హైదరాబాద్ : కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని సీఎం కేసీఆర్ ఖండించారు. ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రవాదులు దాడి చేశారనే విషయం తెలియగానే తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలిపారు. ఇంకా చాలామందికి తీవ్ర గాయాలయ్యాయనే సమాచారం రావడంతో కలత చెందినట్లు చెప్పారు. ఉగ్రదాడిలో జవాన్లు మృతిచెందడంతో దేశవ్యాప్తంగా విషాదం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EcRY2i
ఉగ్రదాడి ఖండించిన కేసీఆర్.. పుట్టినరోజు వేడుకలకు దూరం
Related Posts:
అమర జవాన్ కుటుంబం సంచలన వ్యాఖ్యలు..! మోదీ సర్కార్ మీద నమ్మకం లేదన్న జవాన్ భార్య..!!జమ్మూ/ హైదరాబాద్ : పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రదీప్ సింగ్ కుటుంబం సంచలన వ్యాఖ్యలు చేసింది. పుల్వామాలోని జవాన్లు చేసిన త్యాగం వ్యర్థం క… Read More
స్కెచ్ ఒకరేస్తే.. అమలు చేసింది మరొకరు: పుల్వామా ఉగ్రదాడుల వెనక మాస్టర్ బ్రెయిన్ ఎవరిది..?జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని అవంతిపురాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులు పాల్పడటంతో 40కి పైగా జవాన్లు అమరులైన సంగతి తెలిస… Read More
చీరల కోసం సిద్ధిపేటలో తొక్కిసలాట ..నగలు,నగదు చోరీ..మహిళల ప్రాణాలతో మాల్స్ చెలగాటషాపింగ్ మాల్స్ మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయా ? 10రూపాయలకే చీర అంటూ బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ మహిళల బలహీనతలతో ఆడుకుంటున్నాయా ? వాణిజ్య ప్రకటనలకు బదు… Read More
గంటా లక్ష్యం ముఖ్యమంత్రి కుర్చీ : నా జోలికి రావద్దు : గంటా పై అవంతి సంచలనం..!నాటి స్నేహితుడు..రాజకీయ మిత్రుడు గంటా శ్రీనివాస రావు పై తాజాగా వైసిపి లో చేరిన అవంతి శ్రీనివాస రావు తీవ్ర స్థాయిలో విరుచుకుడ్డారు.గంటా లక్ష్యం ముఖ్య… Read More
ఇక తెలంగాణలో 33 జిల్లాలు..! రేపటి నుండి మరో రెండు జిల్లాలు అందుబాటులోకి..!!హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుస్తోంది. పరిపాలనకు చిన్న రాష్ట్రాలు, జిల్లాలు అనుకూలంగా ఉంటాయని… Read More
0 comments:
Post a Comment