Friday, February 15, 2019

గంటా, తోట త్రిమూర్తులు..దారెటు?

అమరావతి: ఎన్నికల ముంగిట్లో అధికార తెలుగుదేశం పార్టీ డీలా పడుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్న పరిస్థితుల్లో ఆ పార్టీని వదిలి వెళ్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తుండటం వల్ల ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతున్నారని సమాచారం. నియోజకవర్గం పరిధిలో తనను నమ్ముకున్న వారితో చర్చించిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UX3RyF

Related Posts:

0 comments:

Post a Comment