ముంబై: మూడు రోజులుగా దేశ రాజకీయాలన్నీ పశ్చిమ బెంగాల్ చుట్టే తిరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, మమతా బెనర్జీ, సీబీఐ.. ఇదీ పరిస్థితి. మీడియా మొత్తం మమతా బెనర్జీ మీదే ఫోకస్ పెట్టింది. సీబీఐ దర్యాప్తును వ్యతిరేకిస్తూ కోల్ కతలో మమతా బెనర్జీ చేపట్టిన ఆందోళన మూడో రోజుకు చేరుకోగా.. అయ్యో పాపం అంటూ వివిధ పార్టీల నేతలంతా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WMFdCz
మమతా చుట్టూ రాజకీయం..అన్నా హజారేను పట్టించుకునే వారేరీ?
Related Posts:
విరాట్ కోహ్లీ.. అనుష్కకు విడాకులు ఇవ్వు: దేశ ద్రోహి అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఫైర్ముంబై: బాలీవుడ్ హీరోయిన్, సినీ నిర్మాత అనుష్క శర్మపై బీజేపీ ఎమ్మెల్యే నందకిశోర్ గుర్జర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన అనుమతి లేకుండా త… Read More
ఏపీలో శ్రీచైతన్య, నారాయణ కాలేజీల గుర్తింపు రద్దుఅమరావతి: ఆంధప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అరకొర వసతులతో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కార్పొరేట్ కళాశాలల గుర్తింపును రద్దు చేస్తూ ఏపీ … Read More
ఉలిక్కిపడ్డ కూకట్ పల్లి..! 5 కరోనా పాజిటీవ్ కేసుల నమోదు..!అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం..!హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా పంజా విసురుతున్నట్టే తెలంగాణలో కూడా విజృంభిస్తోంది. ఓ రెండు వారాలు కాస్త శాంతించినట్టు కనిపించిన కరోనా మహమ్మారి తె… Read More
ఆ 12 నిమిషాలు.. అంతరిక్షంలో కొత్త శకం.. ఈ రాత్రికే లైవ్.. స్పేస్ఎక్స్ ఘనతను ఇలా చూడొచ్చు..అనంతంగా విస్తరించిన అంతరిక్షంలో.. అన్వేషణకు సంబంధించి ఇదొక చరిత్రాత్మక రోజు. సంప్రదాయాలను సవరించాలనుకునే ఔత్సాహికులకు శుభదినం. పేరుకు ఇది సాదాసీదా అంత… Read More
7 రోజుల చిన్నారి కరోనాతో కన్నుమూత, వారం క్రితం నీలోఫర్లో డెలివరీ, కంటైన్మెంట్ జోన్గా...ఆ తల్లిదండ్రులకు వైరస్ లక్షణాలు లేవు, వైరస్ లక్షణాలు ఉన్న ప్రాంతానికి కూడా వెళ్లలేదు. ఆ గర్భవతి వారం క్రితం జన్మనిచ్చింది. కానీ చిన్నారి మాత్రం కలతగా … Read More
0 comments:
Post a Comment