Friday, February 15, 2019

వైసిపి లోకి మ‌రో టిడిపి నేత‌: జ‌గ‌న్ తో భేటీ : విజ‌య‌వాడ లోక్‌స‌భ అభ్య‌ర్దిగా..!

వైసిపి లో కి వ‌ల‌స‌ల క్యూ కొన‌సాగుతోంది. ఆమంచి కృష్ణ‌మోహ‌న్..అవంతి శ్రీనివాస రావు టిడిపిని వీడి వైసిపిలో చేరారు. ఇక‌, తాజాగా టిడిపి ఆవిర్భావం నుండి పార్టీలో ఉంటూ..కొంత కాలంగా దూరంగా ఉన్న ఓ కీల‌క నేత నేడు జ‌గ‌న్ తో భేటీ కానున్నారు. ఆయ‌న వైసిపి లో చేర‌టం..విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేయ‌టం దాదాపు ఖ‌రారైంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V2avUx

0 comments:

Post a Comment