వైసిపి లో కి వలసల క్యూ కొనసాగుతోంది. ఆమంచి కృష్ణమోహన్..అవంతి శ్రీనివాస రావు టిడిపిని వీడి వైసిపిలో చేరారు. ఇక, తాజాగా టిడిపి ఆవిర్భావం నుండి పార్టీలో ఉంటూ..కొంత కాలంగా దూరంగా ఉన్న ఓ కీలక నేత నేడు జగన్ తో భేటీ కానున్నారు. ఆయన వైసిపి లో చేరటం..విజయవాడ ఎంపీగా పోటీ చేయటం దాదాపు ఖరారైంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V2avUx
వైసిపి లోకి మరో టిడిపి నేత: జగన్ తో భేటీ : విజయవాడ లోక్సభ అభ్యర్దిగా..!
Related Posts:
AP-TS జల వివాదంలో ట్విస్ట్ -తెలంగాణ హైకోర్టులో ఏపీ రైతుల పిటిషన్ :జగన్-కేసీఆర్ జోడి, టార్గెట్ మోదీకృష్ణా జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కొనసాగుతోన్న జల వివాదం మరింత ముదురుతోంది. ముఖ్యమంత్రుల పరస్పర ప్రకటనలతో మాటల యుద్ధం మొదల… Read More
దేశంలో కరోనా: పెరిగిన మరణాలు -నిన్న 955మంది బలి, కొత్తగా 43,071 కేసులు -35కోట్లు దాటిన టీకాలుదేశంలో కరోనా రెండో దశ విలయం క్రమంగా అదుపులోకి వస్తోన్న వేళ, రోజువారీ మరణాల సంఖ్య మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. తొలి వేవ్ తో పోల్చుకుంటే రెండో వే… Read More
Petrol Diesel hike : ఆగని బాదుడు... దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు...పెట్రోల్,డీజిల్ ధరల బాదుడు కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఆదివారం(జులై 4) మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్పై 35 పైసలు,లీటరు డీజిల్పై 18 ప… Read More
భారం మాపై మోపి వెళ్లిపోయారు... ఆఫ్ఘన్ ప్రజలకు జవాబు చెప్పాల్సిందే.. : అమెరికాపై ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడుఆఫ్ఘనిస్తాన్లో శాంతి,సుస్థిరత స్థాపనకు రెండు దశాబ్దాల పాటు అక్కడి ఉగ్రవాదంపై పోరు చేసిన అమెరికా,నాటో దళాలు ఇటీవలే అక్కడినుంచి పూర్తి స్థాయిలో నిష్క్ర… Read More
Target Mamata:బెంగాల్ పన్నీర్ సెల్వం ఎవరు..?బీజేపీ నయా స్కెచ్..టైగర్ బోన్లో చిక్కేనా..!!వచ్చే ఏడాదిలో ఉత్తరాఖండ్కు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా కేవలం గత నాలుగు నెలల్లోనే ఆ రాష్ట్రానికి మూడు ముఖ్యమంత్రి వచ్చాడు. ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం … Read More
0 comments:
Post a Comment