ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. విభజన హామీలను ప్రధాని నరేంద్ర మోడీ తుంగలో తొక్కారని మండిపడుతున్నారు. తొలుత రాజ్ ఘాట్ లో మహాత్మగాంధీకి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Byywet
ఢిల్లీతో ఢీ : కొనసాగుతున్న చంద్రబాబు ధర్మ పోరాటం.. జాతీయ నేతల సంఘీభావం
Related Posts:
మాస శివరాత్రి అంటే ఏంటీ ? ఆ రోజు శివుడికి ఏ నైవేద్యం సమర్పించాలి ?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151 ప్రతి నెల అమావాస్యకు ముందురోజు వచ్చే చతుర్ధశి తిథిని మాస శివరాత్రిగా జరుపుకుంటారు.అస… Read More
ఏపీకి ప్రధాని మోదీ: వరాలు ప్రకటిస్తారా: ఎన్నో ఆశలతో జగన్..!ప్రధానిగా రెండో సారి బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి సారిగా మోదీ ఏపీ పర్యటనకు వస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు ప్రధాని ర… Read More
సుష్మ అడుగుజాడల్లో నడవడం గర్వంగా ఉంది : జై శంకర్న్యూఢిల్లీ : కీలకమైన విదేశాంగ శాఖ మంత్రి పదవీ చేపట్టిన సుబ్రమణ్యం జై శంకర్ .. మాజీ మంత్రి సుష్మ అడుగుజాడల్లో నడుస్తానని ప్రకటించారు. విదేశాంగ శాఖ మంత్… Read More
శని త్రయోదశి అంటే ఏంటీ ? ఆ రోజు ఏం చేయాలి ?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151 భారతీయ జ్యోతిష శాస్త్రం ప్రకారం 'శనీశ్వరుడు' నవ గ్రహాలలో ఒక ఒకడు. సూర్య,చంద్రులు ఛాయ… Read More
ఆడుకుంటాడని ఉయ్యాల కట్టారు .. అది చిన్నారి ఊపిరి తీసిందివిధిని ఎవరూ మార్చలేరు అంటారు. సరదాగా ఆడుకుంటున్న బాలుడు అకస్మాత్తుగా ఊహించని పరిణామంతో మృత్యువాత పడతాడని ఆ తల్లి దండ్రులు ఊహించలేదు. నిరుపేద కుటుంబాల్… Read More
0 comments:
Post a Comment