విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన నేపథ్యంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధమే కాదు, వైయస్సార్ కాంగ్రెస్ - టీడీపీ మధ్య కూడా వాగ్వాదానికి దారి తీసింది. అందుకు కారణం, టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు... పలుచోట్ల బహిరంగంగా కనిపిస్తోన్న పోస్టర్లు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MZCjWN
Monday, February 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment