ఆన్ లైన్ గేమ్స్కు పిల్లలు అడిక్ట్ అయిపోతున్నారు. అవిలేకుంటే జీవితం లేదనే భావనలోకి వెళ్లిపోతున్నారు. పిల్లలకు చిన్నవయస్సులోనే మొబైల్ ఫోన్లు చేతికిచ్చి తల్లిదండ్రులు కూడా తప్పుచేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. పిల్లలకు అప్పుడే మొబైల్ ఫోన్లు ఇవ్వడంతో వారు చదువులకు కూడా దూరమవుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు కొందరైతే మొబైల్ ఫోన్లకు అలవాటు పడిపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GmcA9J
పబ్జీ ఏ క్యాజీ: ఆన్లైన్ గేమ్ మోజులో పడి విద్యార్థి ఆత్మహత్య
Related Posts:
జగన్ వెరీ క్లియర్!: చంద్రబాబు చెప్పిందే నిజమా, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏమైంది?హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు ఎక్కడ వరకు వచ్చాయి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, దేవేగౌడ, కుమ… Read More
టిడిపి ఎంపీగా బరిలోకి వంగవీటి రాధా : వైసిపి లో ఇస్తామన్నదీ ఇదే : టార్గెట్ ఫిక్స్..!తాజాగా టిడిపిలో చేరిన వంగవీటి రాధా ఈ ఎన్నికల్లో పోటీ చేయటం దాదాపు ఖాయమైంది. ఆయన వైసిపి లో తొలుత విజయవాడ సెంట్రల్ నుండి పోటీ కోసం ప్రయత్నించా… Read More
రాజమండ్రి నుంచి చెబుతున్నా.. పోటీ చేస్తా: తెలంగాణపై పవన్ కళ్యాణ్ కీలకవ్యాఖ్యలుహైదరాబాద్/రాజమండ్రి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం తూర్పు గోదావరి రాజమహేంద్రవరం బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలుమార్లు తెలంగాణ అంశాన్న… Read More
కాలం వెనక్కి: సెకెనులో పదోవంతు సమయాన్ని వెనక్కి తిప్పిన శాస్త్రవేత్తలు!మాస్కో: కాలం ముందుకే పరుగెడుతుంది తప్ప వెనక్కి తిరిగి చూడదనే విషయం మనకు తెలుసు. అందుకే-కాలంతో పోటీ పడాలని పెద్దలు చెబుతుంటారు. కాలాన్ని వెనక్కి తీసుకె… Read More
ఒక్కమాటా లేదు.. చైనా అధ్యక్షుడికి భయపడుతున్న బలహీన మోడీ: మసూద్ అజహర్ ఇష్యూపై రాహుల్న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గురువారం నిప్పులు చెరిగారు. జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్న… Read More
0 comments:
Post a Comment